భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా దేశంలో కరోనా కేసుల మార్క్ 70లక్షలు దాటగా.. రికవరీల సంఖ్య 60 లక్షలు దాటింది.
భారత్పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
త్రుదేశాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఎదురైన ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ (India) అన్ని విధాలుగా సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా భారత రక్షణ రంగాన్ని వీదేశీ, స్వదేశీ పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తూ తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతోంది. తాజాగా భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రాన్ని పరిక్షించింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొంచెం ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల నుంచి దేశంలో కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం 70వేలకు పైగా కేసులు.. వేయికి చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పండగ సీజన్ ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జన్ ఆందోళన్ (jan andolan) కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కేసులతోపాటు రికవరీ రేటు కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 67లక్షల మార్క్ దాటింది.
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అంతర్జాతీయ ప్రముఖ నాయకుల్లో ఒకరు. ఎన్నో అంతర్జాతీయ పత్రికలు, మేగజైన్లు అయన్ను ఒక గ్లోబల్ లీడర్ గా అభివర్ణించాయి. అనేక దేశాలను పర్యటించిన మోదీ విదేశాంగ విధానాన్ని బలపరిచారు. అదే విధంగా తన నాయకత్వ పటిమ, మాటలతో ఆయన కోట్లాది మందికి ఫేవరిట్ లీడర్ గా ఎదిగారు.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 65లక్షలు దాటగా.. మరణాల సంఖ్య నిన్ననే లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా కరోనా మహమ్మారి బారిన మరణించిన వారి సంఖ్య లక్ష మార్క్ దాటగా.. కేసుల సంఖ్య 64లక్షలు దాటింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మిలటరీ ఆసుపత్రిలో చేరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) శుక్రవారం కరోనా వైరస్ బారిన పడ్డారు.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాలు లక్షకు చేరువగా సంభవించాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100లకు పైగా మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 62లక్షలు దాటగా.. మరణాలు 97వేలు దాటాయి.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 95వేలు దాటింది.