WhatsApp Shopping Button Globally | వాట్సాప్ లో షాపింగ్ బటన్ ను ఫేస్ బుక్ పూర్తి ప్రపంచ వ్యాప్తంగా నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్. ఇందులో భారతదేశం ( India) కూడా ఉంది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా నిత్యం నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా 46 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా 45వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.
భారత్లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే బుధవారం 50 వేల మార్క్ దాటిన కేసులు గురువారం మళ్లీ 50వేలకు తక్కువగా నమోదయ్యాయి.
భారత్ నుంచి వెళ్లే విమాన సర్వీసులను చైనా (China )రద్దు చేసింది. ఇటీవల ఢిల్లీ నుంచి చైనా వూహాన్కు వెళ్లిన ప్రయాణికుల్లో దాదాపు 20మందికిపైగా కరోనా (Coronavirus) పాజిటివ్గా నిర్థారణ అయింది. భారత్లో కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది.
దేశంలో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న మళ్లీ 50 వేల మార్క్ను దాటాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా 700లు దాటింది.
జవహార్ నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఉచిత విద్యా సదుపాయాన్ని పొందవచ్చు.
భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న 40వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో కేసులు తగ్గడం ఇదే మొదటిసారి.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు ( Rafale Jets Second Batch ) ఈ నెల 4వ తేదీన (November 4) భారత్కు చేరుకోనున్నాయి.
భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు.. 600లకు తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 11కోట్లు దాటింది.
గిల్గిత్-బాల్టిస్తాన్ (Gilgit-Baltistan) ప్రాంతానికి తాత్కాలిక ప్రొవెన్షియల్ ( provincial status) హోదాను కల్పిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంత పర్యటనలో భాగంగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్, బాల్టిస్తాన్ను ఐదో ప్రావిన్స్గా ప్రకటించిన కొన్నిగంటల్లోనే.. భారత్ (India) దీనిని తీవ్రంగా ఖండించింది.
భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది.
భారత్ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది.
గాల్వాన్ లోయ (galwan valley) లో చైనా భారత సైనికులపై దురాఘాతానికి పాల్పడిన తర్వాత భారత్ పబ్జీ సహా అనేక యాప్ (Apps banned) లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సెప్టెంబరులో 116 యాప్లపై భారత ప్రభుత్వం (Govt of India) నిషేధం విధించింది. దీంతో పబ్జీ (PUBG) సహా అన్ని యాప్ల డౌన్లౌడ్ సెప్టెంబరు 2 నుంచి నిలిచిపోయింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో రోజువారీ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. తాజాగా 36 వేలకు చేరువలో కేసులు నమోదు కాగా.. 500లకు తక్కువగా మరణాల సంఖ్య నమోదైంది. కరోనా కేసులు పెరగడం ప్రారంభమైన నాటి నుంచి.. మహామ్మారి కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఇదే మొదటిసారి.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో చాలారోజుల తరువాత నిన్న రికార్డు స్థాయిలో కరోనా మరణాల సంఖ్య తగ్గింది.