IRCTC Tour: ఇండియాలో పర్యటకులు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశం గోవా. ఇక్కడ అందమైన బీచ్ లు, క్యాసినోలు, పోర్టులు, క్రూయిజ్ ప్రయాణం మనల్ని కట్టిపడేస్తాయి. అయితే మీరు గోవాను సందర్శించాలనుకుంటున్నారా..మీ కోసమే ఐఆర్టీసీ ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది.
IRCTC BUG: ఐఆర్సీటిసి..ఇండియన్ రైల్వేలో కీలకమైన ఓ శాఖ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణీకుల వివరాలన్నీ ఐఆర్సీటీసీ వెబ్సైట్లోనే నిక్షిప్తమై ఉంటాయి. అంతటి కీలకమైన ఐఆర్సీటీసీలో బగ్ను గుర్తించాడు ఇంటర్నీడియట్ విద్యార్ధి. వివరాలిలా ఉన్నాయి.
Indian Railways Sri Ramayan Yatra tour packages: రిలీజియస్ టూరిజంతో పాటు దేఖో అప్నా దేశ్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్తో ఐఆర్సీటీసీ ఈ శ్రీ రామాయణ యాత్ర (IRCTC Ramayan tour) చేపడుతోంది.
IRCTC, Indian Railways latest news on Ganpati Special Trains: న్యూ ఢిల్లీ: పండగల సీజన్లో రైలు ప్రయాణికుల రద్దీ పెరగనున్న దృష్ట్యా ప్రత్యేకంగా 40 అదనపు రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ముఖ్యంగా గణేష్ చతుర్థి పండగ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో గణపతి ఫెస్టివల్ స్పెషల్ ట్రెయిన్స్ (Ganpati Festival special trains) పేరిట ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు.
Shatabdi And Duronto Special Trains | భారతీయ రైల్వే శాఖ 4 శతాబ్ది రైలు సర్వీసులు, ఒక దురంతో ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ కొత్త రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) మరో సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకనుంచి రైలు టికెట్లతో పాటు బస్ టికెట్లను సైతం ఆన్లైన్లో బుకింగ్ను ప్రవేశపెట్టింది.
Big Update For IRCTC Passengers: తేజస్ ఎక్స్ప్రెస్ రైలు తిరిగి పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ విషయంతో పాటు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) తమ ప్రయాణికులకు శుభవార్తను అందించింది
మీరు రైలు ప్రయాణం చేస్తున్నారు. అయితే మీకు ఈ తగ్గింపు ధర లభిస్తుంది. రైల్వేశాఖ మీకు ఈ తగ్గింపు ఇస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు ప్రయాణించడానికి భయపడుతున్నందున రైళ్లలో చాలా సీట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి.
LPG Cylinder Prices From December 2020 | ఈ రూల్స్ మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మార్పుల గురించి తెలుసుకొని డిసెంబర్ లో మీ లావాదేవీలను పూర్తి చేయండి. ఎందుకంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. కొన్ని కొత్త రూల్స్ రానున్నాయి.
భారతీయ రైల్వేలో తొలిసారిగా ప్రైవేటు కూత విన్పించనుంది. మరో రెండేళ్లలో పట్టాలపై ప్రైవేటు రైళ్లు పరుగెట్టనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రైవేటుపరం కానున్న 151 రైళ్లలో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న రైళ్లు వివరాలు ఇవీ..
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ( IRCTC) టికెట్లు బుక్ చేయడానికి కొత్త నియమాన్ని ప్రకటించింది. ఈ కొత్త నియమం ప్రకారం ట్రైన్ కదలడానికి 30 నిమిషాల ముందు సెకండ్ చార్ట్ సిద్ధం అవుతుంది.
రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే కోవలో కొత్తగా ఆరు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది రైల్వే. భారతీయ రైల్వే త్వరలో వెస్టర్న్ రైల్వేస్ నుంచి కొన్ని ప్రత్యేక ట్రైన్లను ( Special Trains ) ప్రారంభించనుంది.
భారత్లో కరోనా (Coronavirus) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం 60వేలకుపైగానే కరో్నా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ (ndian railways) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే (Indian Railways ) శుభావార్త తెలిపింది. ట్రైన్ టికెట్ బుక్ చేయడాన్ని ( Online Ticket Booking) మరింత సులభంగా ఆహ్లాదకరంగా మార్చనున్నట్టు సమాచారం అందించింది. భారతీయ రైల్వేకు చెందిన IRCTC వెబ్ సైట్ ను అధునీకరించనున్నట్టు రైల్వే తెలిసింది. గతంలో 2018లో వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేయగా మళ్లీ ఈ సారి కీలక మార్పులు చేయనున్నట్టు తెలిపింది.
Cargo Express Trains: సౌత్ సెంట్రల్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి కార్గో ఎక్స్ ప్రెస్ ( Cargo Express Trains ) ట్రైన్లను నడపాలని నిర్ణయించుకుంది. ఈ కార్గో రైళ్లు ఆగస్టు 5వ తేది నుంచి సుమారు ఆరు నెలల పాటు నడపనుంది.
భారతీయ రైల్వే ( Indian Railway) కీలకమార్పులు చేస్తోంది. జీరో బేస్డ్ టైమ్ టేబుల్ (zero based time table) వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ కొత్త వ్యవస్థ ప్రకారం ఇకపై ఆ రైల్వే స్టేషన్లలో హాల్ట్ ( Railway station halts) లకు ఇండియన్ రైల్వే స్వస్తి పలకనుంది. ఈ మార్పుతో దూర ప్రాంత ప్రయాణాల్లో గణనీయంగా సమయం తగ్గనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.