Fight in Social Media: హామీలపై ప్రశ్నిస్తే 'చెప్పుతో కొట్టాలి' అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయలని కాంగ్రెసోళ్లను ఏ 'చెప్పు'తో కొట్టాలని ప్రశ్నించారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ సభలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
High Alert in BRS Party: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం కావడం కలకలం రేపింది. ఈ సమావేశం గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఆ పార్టీలో చీలిక మొదలైందా..? కాంగ్రెస్తో టచ్లోకి వచ్చారా అనేది చర్చ జరుగుతోంది.
Didn't Expected Result: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో లోక్సభ సెగ్మెంట్లవారీగా చేపట్టిన సన్నాహాక సమావేశాలు ముగిశాయి. చివరి రోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించగా.. ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
General Elections: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కారు రిపేర్ కోసం సర్వీసింగ్కు వెళ్లిందని.. లోక్సభ ఎన్నికలతో యమస్పీడ్తో దూసుకొస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. విద్యుత్ బిల్లులు బరాబర్ చెల్లించవద్దని ప్రజలకు చెబుతామని స్పష్టం చేశారు. బిల్లులన్నీ సోనియాగాంధీ ఇంటికి పంపిస్తామని స్పష్టం చేశారు.
KTR Call To Public: ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారంలోకి వచ్చి నెలన్నర అవుతుండడంతో ఎప్పుడు హామీలు నిలబెట్టుకుంటారంటూ ప్రశ్నిస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన 'ఉచిత విద్యుత్' హామీని అమలుచేయాలని ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులు ఎవరూ చెల్లించవద్దని సూచించడం కలకలం రేపింది.
KTR Warning to CM Revanth Reddy: రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా..? అని మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు.
BRS Working President KTR: మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో కంటే.. ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజార్చుకున్న బీఆర్ఎస్ రూటు మార్చిందా..? కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంతో ముందుకెళుతోందా..? ఒక వైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల మద్దతు కోసం కొత్త బాట పట్టిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
KTR New Year Celebrations: నూతన సంవత్సర వేళ పారిశుధ్య కార్మిలకులతో కలిసి భోజనం చేస్తూ.. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి వాళ్లు తీసుకువచ్చారు.
Anasuya on KTR: తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండే నటి అనసూయ. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తరువాత కేటీఆర్ వేసిన పోస్ట్ కి స్పందించిన అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
KTR: ఏదైనా సరే ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడే అతి కొద్ది మంది సెలబ్రిటీస్ లో నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. తాజాగా ఆయన మంత్రి కేటీఆర్ పైన చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
KTR Tweet: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Minister KTR Power Presentation: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధిని మంత్రి వివరించారు. తెలంగాణలో విప్లవాత్మక మార్పులు చేశామన్నారు.
KTR Fires On Revanth Reddy: సన్నకారు రైతులకు మూడు గంటల నాణ్యమైన విద్యుత్ సరిపోతుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ప్రజలు కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 3, 4 గంటల కరెంట్ కూడా రాలేదన్నారు.
Bandi Sanjay Speech at Sircilla BJP Rally: మంత్రి కేటీఆర్ అడ్డా సిరిసిల్లలో ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఎటాక్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా రాణిరుద్రమదేవి నేడు నామినేషన్ వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.