ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ని పొగడటం, అశోక్ గెహ్లాట్, ప్రధాని మోడీని పొగటం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న జరిగిన రాజస్థాన్ Vs లక్నో మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి వచ్చిన అశోక్ గెహ్లాట్ ని చూసి ప్రేక్షకులు మోదీ.. మోదీ అంటూ చేసిన నినాదాలు వైరల్ అవుతున్నాయి.
Union Government Green Signal For Sabarimala Airport: శబరిమలకు విమాన సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో అయ్యప్ప భక్తులు చేస్తున్న డిమాండ్ నెరవేరింది. శబరిమల సమీపంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
MHA to conduct of Constable examination for CAPFs in 13 regional languages form 2024. కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) పరీక్షను 13 ప్రాంతీయ భాషలలో కూడా నిర్వహించనుంది.
PM Modi New Look: ప్రధాని మోదీ లుక్ ను పూర్తిగా మార్చేశాడు. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే మోదీ యెుక్క నయా లుక్ నెట్టింట సందడి చేస్తుంది. ఆయన లుక్ ను మీరు చూసేయండి.
AP BRS Chief Thota Chandra Sekhar's Vizag Speech: ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా నియమితులైన తరువాత ఆ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో డా తోట చంద్రశేఖర్ విశాఖలో పర్యటించారు. విశాఖ సభలో విశాఖ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏపీలో కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించడానికి వెనుకున్న కారణాలు, అవసరం ఏంటో వివరించారు. ఇంతకీ తోట చంద్రశేఖర్ చెబుతున్న ఆ అవసరం ఏంటో తెలుసుకుందాం రండి.
Secunderabad To Tirupati Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభమైంది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జెండా వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల్లోనే చేరుకోవచ్చు.
Secunderabad Railway Station Redevelopment Design Photos : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ డిజైన్ ఫోటోలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఇప్పుడున్న రైల్వే స్టేషన్ స్థానంలోనే ఇలాంటి రైల్వే స్టేషన్ రాబోతోందా అని నోర్లు వెళ్లబెట్టాల్సిందే. అవును, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దేందుకు కేంద్రం నడుం బిగించింది.
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం అంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులంటూ సెటైర్లు వేశారు. పీఎం మోదీ ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ భారీ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
PM Modi Telangana Tour: తెలంగాణలో రూ.11,355 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి తెలంగాణ టూర్ వివరాలు ఇలా..
Rajnath Singh: దేశ రక్షణ రంగ ఎగుమతులు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.15,920 కోట్ల విలువైన డిఫెన్స్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
Modi @ 20 Years Book Contents: ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా దేశంలోని విభిన్న రంగాల ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన " మోదీ @ 20 ఏళ్లు " పుస్తకాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది.
KTR Writes Open Letter to Centre: మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అనేక అంశాలను మంత్రి కేటీఆర్ ఈ లేఖలో ప్రస్తావించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
Revanth Reddy Slams PM Modi in Rahul Gandhi Issue: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ చక్రవర్తిలా, కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వైఖరి దుర్మార్గమని.. కోర్టు కూడా 30 రోజులు అప్పీల్కు టైం ఇచ్చిందని.. అలాంటప్పుడు అనర్హత వేటు ఎందుకు అని కేంద్రాన్ని నిలదీశారు.
Komatireddy Venkata Reddy : ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యాడు. దీంతో ఆయన బీజేపీలో చేరతారా? అని అంతా అనుకుంటున్నారు.
PM Kisan Samman Nidhi 14th Installment: రైతుల ఖాతాల్లో 14వ విడత డబ్బులను జమ చేసే విషయంలో కేంద్రం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పీఎంకిసాన్ 14వ విడతకు సంబంధించిన సమాచారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
CM Jagan Delhi tour: కాపేటల్లో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలపై జగన్ ప్రధానంగా చర్చించనున్నారు.
Minister KTR Reacts On ED Notice to MLC Katitha: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ అంటూ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది ఈడీ కాదని.. మోడీ సమన్లుగా భావించాలని అన్నారు. దేశాన్ని ప్రధాని మోడీ భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Nagaland CM Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి నీఫియు రియో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా క్యాబినెట్ లో తొలి మహిళా మంత్రిగా సల్హౌతునో క్రుసె ఎన్నికయ్యారు.
Bandi Sanjay Comments On CM KCR: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల నేతలు రాసిన లేఖపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సంతకాలే లేకుండా లెటర్లు ఎలా రాశారంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని.. ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
OYO Founder Ritesh Agarwal Wedding: ఇటీవలే రితేష్ అగర్వాల్ తనకు కాబోయే భార్యతో పాటు తన తల్లిని కూడా తీసుకుని వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. తన పెళ్లికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కోరాడు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానికి కూడా రితేష్ అగర్వాల్ పెళ్లికి ఆహ్వానం అందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.