ఉత్తరప్రదేశ్ హత్రాస్లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే అర్థరాత్రి పోలీసులు దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు (President Ram Nath Kovind Birthday) నేడు (అక్టోబర్ 1). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ (Time magazine) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో సహా ఐదుగురు స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ జాబితాలో షహీన్ బాగ్ ఉద్యమకారిణి 82 ఏళ్ల బామ్మ బిల్కిస్ బానో కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivansh) పై అనుచితంగా ప్రవర్తించారంటూ.. చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) 8మంది సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు.
భారత్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనాసాగుతూనే ఉంది. నిత్యం 90వేలకు పైగా కరోనా కేసులు, 1100లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమావేశం కానున్నారు.
కొన్ని రోజుల కిందట ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కావడం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి హ్యాకర్లు షాకిచ్చారు. PM Modis Website Twitter account hacked
శ్రీశైలం విద్యుత్ కేంద్రం )( Srisailam power plant ) ప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ..సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , అవినీతి, చెట్ల నరికివేత ( Pollution, corruption, deforestation ) వంటి సామాజిక అంశాలపై విసుగు చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక తనని తాను రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని సంబల్లో చోటుచేసుకుంది.
త్రివేండ్రమ్ ఎయిర్ పోర్ట్ ( Trivandrum airport ) ను ప్రైవేటుకు అప్పగించడంపై కేరళ ప్రభుత్వం ( Kerala government ) అభ్యంతరం తెలిపింది. సహకారం అందించలేమని.. ఇబ్బంది ఉంటుందని నేరుగానే ప్రధాని మోదీకు లేఖ ద్వారా స్పష్టం చేశారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.
కరోనావైరస్పై యుద్ధంలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గెలుపును సాధించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ( Karnataka CM BS Yediyurappa ) కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో వైద్యులు ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.
అయోధ్యలో ఆగస్టు 5న జరగనున్న రామ మందిరం భూమి పూజ ( Ram temple bhoomi puja) వేడుకకు దేవరాహా హన్స్ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలోని మణి రామ్ దాస్ చావ్ని ఆలయంలో 1,11,000 లడ్డూల తయారీ ( Laddoos making) జరుగుతోంది.
పవిత్ర రక్షా బంధన్ (Rakshabandahan)ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నుంచి రాఖీ అందింది. గత 25 ఏళ్లుగా పాక్ సోదరి ప్రధాని మోదీకి రక్షా బంధన్ కడుతున్నారు.
అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం (Ram Temple in Ayodhya) కోసం ఆగస్టు 5న జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు. ప్రధానితో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు.
మూడు దశాబ్దాలుగా భారత్ లోనే నివసిస్తున్నారు. అయినా నిత్యం వీసా రెన్యువల్ చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తమకు కూడా భారత దేశ పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నారు ఆ విదేశీ సంతతి ఇండియన్లు.
కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి ఆ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రదాని మోదీను కోరారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే.
దేశంలో ఓ వైపు కరోనా కేసులు ( Corona Cases ) విజృంభిస్తున్నాయి. మరోవైపు అన్ లాక్ ప్రక్రియ ( Unlock process ) కొనసాగుతోంది. అన్లాక్ 3 మార్గదర్శకాల్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్లాక్ 3లో మరికొన్ని సడలింపులు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా వాటిని తెరిచేందుకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.