మరికొన్నిరోజుల్లో రుతుపవనాల సీజన్ ప్రారంభం కాబోతుండగా, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సూర్యతాపం ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోవడంతో దేశ రాజధానిలో
ప్రముఖ హిందీ నటుడు, పంజాబీ పాత్రల్లో ఆకట్టుకున్న మన్మీత్ గైవాల్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ ఆత్మహత్యకు కారణం ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో కలత చెందడం వల్లేనని ప్రాథమికంగా కుటుంబ సభ్యులు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి నివారణకు పకడ్బందీగా అమలవుతోన్న లాక్డౌన్ మూడవ దశలో మద్యం అమ్మకాలకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పంజాబ్లోని మందుప్రియులు
చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్లే స్కూల్ వ్యానుకు నిప్పంటుకోవడంతో అందులో ప్రయాణిస్తోన్న వారిలో నలుగురు విద్యార్థులు మృత్యువాత పడిన దుర్ఘటన పంజాబ్లోని సంగ్రూర్కి సమీపంలోని లొంగోవాల్ పట్టణంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
పంజాబ్లో విషాదం నెలకొంది. మొహాలిలో మూడంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద కొంత మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు .. వెంటనే NDRF సిబ్బంది రంగంలోకి దిగారు.
అయోధ్య స్థలంలో రామ మందిరం నిర్మించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ తీర్పును ఒకరికి విజయంగానో లేక మరొకరికి ఓటమిగానో చూడొద్దని అన్నారు. అంతేకాకుండా రామ్, రహీం భక్తులకు ఇది దేశంపై భక్తిని చాటుకునే తరుణం అని అభిప్రాయపడ్డారు. రామ్ భక్తులకు అయినా.. రహీం భక్తులకు అయినా.. ఇది దేశభక్తిని పెంపొందించుకునే సమయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పై జనవరి 2017 నెలలో ఆగ్రహంతో బూటు విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆ కేసులో తుదితీర్పును పంజాబ్లోని మాలౌత్ కోర్టు వెల్లడించింది.
పంజాబ్ రాష్ట్రంలో పలు దాడులు జరిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్థానిక నేరస్తుల సహాయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.
విద్యార్థినులకు అశ్లీల సందేశాలు పంపించి, వారి జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసిన ఓ ప్రొఫెసర్కి దేహశుద్ధి చేసి గుణపాణం చెప్పారు అదే కళాశాల విద్యార్థినులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.