CM KCR meets Delhi Chief Minister Kejriwal. It seems that there was a discussion between them on issues like national politics, central government policies and so on.
Virat Kohli: భారత్ జట్టు మాజీ సారధి, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ను అందుకున్నాడు. ఈసీజన్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హర్ప్రీత్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సింగిల్ తీశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 6 వేల 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
SRH VS KKR: ఐపీఎల్-2022 లీగ్ దశ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ వెళ్లే జట్లు ఏవన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇంటిబాట పట్టాయి. ఇక మిగిలిన జట్లన్నీ ప్లే ఆఫ్స్ కోసం తలపడుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ వరకు నువ్వానేనా అన్నట్లు మ్యాచ్లు సాగనున్నాయి.
common weapon used by soldiers in armies across the world, the rocket-propelled grenade (RPG) is in the limelight after it was fired at the highly secure building of the intelligence wing of the Punjab Police. The state is on high alert after the incident that took place on Monday evening and shattered windowpanes of the third floor of the building. The grenade, however, landed inside the building but did not explode
RPG Attack: మొహాలీ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఆర్పీజీ దాడి జరిగింది. ఈ దాడిలో పోలీసులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.
Lemon Scam in Kapurthala Jail: పంజాబ్లో విచిత్ర కుంభకోణం బయటపడింది. జైలులో ఎవరికీ తెలియకుండా సాగుతున్న బండారం బట్టబయలయ్యింది. ఈ వ్యవహారం అందరినీ విస్తుపోయేలా చేసింది. అధికారుల ఆకస్మిక తనిఖీలో ఊహించని విషయాలు అందరికీ తెలిసిపోయాయి.
Ipl 2022 Punjab Kings VS Rajasthan Royals: ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు చివరిదశకు వస్తున్నాయి. ప్లే ఆఫ్ కోసం చాలా జట్లే పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో రేపు(శనివారం) రాజస్థాన్ ను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది పంజాబ్ కింగ్స్.
Joining hands with Chhotubhai Vasava's Bharatiya Tribal Party AAP chief Arvind Kejriwal slammed the ruling BJP in Gujarat over paper leaks and the derelict condition of schools. He urged the people of Gujarat to "break the arrogance of the BJP" by voting the AAP into power
IPL SRH Wins: ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి ఔరా అనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచ్ల్లో ఘోరంగా ఓడినా జట్టు అద్భుతంగా పుంజుకుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అద్భుతమే చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే ఆలౌట్ చేయడమే కాకుండా లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లోనే చేధించింది.
Luthiana Fire Accident: పంజాబ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Punjab Chief Minister, Bhagwant Mann, made two major announcements. In the order, the Punjab government stated that the private schools in the state will not increase the admission fee for the upcoming academic year
పంజాబ్ రాష్ట్ర తరహాలో FCI ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాలని మరోసారి సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులతో చర్చల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
పంజాబ్లో సంచలనం విజయం సాధించిన ఆప్ అభ్యర్థి సీఎం మాన్.. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదముద్ర వేస్తూ తొలి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు.
Punjab New Cabinet: పంజాబ్ కొత్త మంత్రిమండలి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుంది. పంజాబ్ ప్రజలకు ఓ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరెవరుంటారంటే..
Harbhajan Singh to Rajya Sabha from Punjab. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది.
AAP Target Bengal: దేశ రాజధానిలో పాగా వేసిన తరువాత..మిగిలిన ప్రాంతాన్ని ఆక్రమించాలి. ఇదీ ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త ప్రణాళిక. ముందు ఢిల్లీ..తరువాత పంజాబ్. ఆప్ నెక్స్ట్ టార్గెట్ ఏ రాష్ట్రమనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ వివరాలు పరిశిలిద్దాం.
Jofra Archer Tweet on Punjab Elections. పంజాబ్లో తాము సాధించిన విజయంతో జోఫ్రా ఆర్చర్ ట్వీటును ఆమ్ ఆద్మీ పార్టీ లింక్ చేసింది. గతంలో ఆర్చర్ చేసిన ట్వీట్ను ఈ పోస్ట్కి ట్యాగ్ చేస్తూ.. 'అవును.. ఆప్ పంజాబ్ను ఊడ్చేసింది' అని పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.