Independence Day 2023 Guests: ఆగస్టు 15 నాడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట పై జాతీయ జండా ఎగరవేసి జాతిని ఉద్దేశించి కీలకమైన ఉపన్యాసం చేస్తారు. మనకు స్వేచ్ఛను ప్రసాదించిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధులను, మహనీయులను స్మరించుకుంటూ సాగే ఆ ప్రసంగంలో స్వాతంత్ర్యం అనంతరం మన దేశం సాధించిన ప్రగతిని కూడా వివరిస్తారు. అంతటి కీలకమైన మన పంద్రాగస్టు పండగని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Delhi Police Received Bomb Threatening Calls: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో గుర్తుతెలియని బ్యాగులు గుర్తించినట్టుగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు పలు ఫోన్ కాల్స్ రావడం కలకలం సృష్టించింది.
Delhi Floods News Updates: విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 16వ తేదీ వరకు మూసే ఉంటాయని ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ స్పష్టంచేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు, వరదల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి విద్యా శాఖ డైరెక్టర్ చేసిన ప్రకటన అద్దంపడుతోంది.
Independence Day 2022 Live Updates: భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా జాతీయ జెండాలను ఆవిష్కరించారు
Independence Day 2022: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రకోట నుంచి ఉద్వేగంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులను కీర్తిస్తూనే.. గత 75 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. భారత్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు
India Independence Day 2022: భారతదేశంలో రెండు సార్లు జాతీయ జెండాలు ఎగురవేస్తాం. అవి ఆగస్టు 15, జనవరి 26. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటాం. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26న తేదిన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం.
Actor Deep Sidhu: నటుడిగా.. సామాజిక కార్యకర్తగా తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్న దీప్ సిద్దూ ఇకలేరు. రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందాడు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు ఒక భారీ ట్రక్ను ఢీకొట్టడంతో స్పాట్లో చనిపోయాడు.
Farmers Tractor Rally: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని రైతు సంఘాలు స్వయంగా చెబుతున్నాయి. అంటే ఏం జరుగుతున్నట్టు..
ఢిల్లీలోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం ఎర్రకోటకు సంబంధించిన పలు బాధ్యతలను ఎందుకు దాల్మియా భారత్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీకి కేంద్రం అప్పగించిందో తెలపాలని కాంగ్రెస్,
బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.