BJP Rajya Sabha Candidates: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత డా.లక్ష్మణ్కు అవకాశం దక్కింది. యూపీ నుంచి బీజేపీ ఆయన్ను నామినేట్ చేసింది.
YS Sharmila Lambasts Revanth and Bandi Sanjay: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Harish Rao Counter to Modi: తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని... కుటుంబ పార్టీలను తరిమితేనే రాష్ట్రం, దేశం అభివృద్ది చెందుతాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
CM KCR Returned From Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ కన్నా ముందే ముగిసింది. ఈ నెల 25 వరకు ఢిల్లీలోనే ఉండాల్సి ఉన్నా... అనూహ్యంగా ఆయన హైదరాబాద్ బాట పట్టారు.
Nallala Odelu Joins Congress: టీఆర్ఎస్లో తనకు సముచిత స్థానం దక్కట్లేదనే అసంతృప్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కారుకు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు.
Minister KTR Satires on Modi: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై ట్విట్టర్ వేదికగా సెటైర్స్ వేశారు. ఎనిమిదేళ్ల క్రితం దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని హామీ ఇచ్చిన మోదీ.. ఎనిమిదేళ్లలో చాలా బాగా చేశారంటూ సెటైర్స్ వేశారు.
Gaddar Meets Amit Shah: ప్రజా యుద్ధ నౌక గద్దర్ బీజేపీ తుక్కుగూడ బహిరంగ సభలో ప్రత్యక్షమయ్యారు. సభ ముగిసిన అనంతరం ఎయిర్పోర్టుకు వెళ్లి అమిత్ షాను కలిశారు.
Kavitha on Amit Shah: హైదరాబాద్ తుక్కుగూడలో ఇవాళ జరగనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. హైదరాబాద్లో అడుగుపెడుతున్న అమిత్ షాకు టీఆర్ఎస్ నేతలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
KA PAUL PRESS MEET : రాహుల్ వరంగల్ సభపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ సభకు 87కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. అదంతా ప్రజల డబ్బని.. కాంగ్రెస్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
Ktr Fires On Rahul Gandhi: వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్లు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపాయి. టీఆర్ఎస్ సర్కార్ పై రాహుల్ చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
Political Heat In Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణలో ఒకపక్క ఎండలు..వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో జాతీయ పార్టీల అగ్రనేతలు పర్యటిస్తుడడంతో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. తెలంగాణలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తుండగా..రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు.
JP Nadda: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఇవాళ మహబూబ్ నగర్లో కాషాయదళం భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్తో పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.
Bandi Sanjay Pada Yatra: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు బండి సంజయ్. పాదయాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ బండి సంజయ్.
Telangana Congress: టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం ఛైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటి వ్యవహరించిన నేతలకు షోకాజ్ నోటీస్లు ఇవ్వాలని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది.
Komatireddy Opposes Revanth Reddy Nalgonda Tour: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండ టూర్ పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. రేవంత్ టూర్ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Munnur Ravi in TRS Plenary : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్నూరు రవి టీఆర్ఎస్ ప్లీనరీకి రావడం హాట్ టాపిక్గా మారింది.
Cm Kcr Plenary: టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు హైటెక్స్లో ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నేతలు. ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ప్లీనరీలో 11 అంశాలపై చర్చలు..తీర్మానాలు ప్రవేశపెట్టారు. ప్లీనరీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోటని..ఎవ్వరూ కూడా బద్దలు కొట్టని కోట అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని చెప్పారు.
Kishan Reddy News: తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఎవరో తెలిసిపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన వల్లనే గవర్నర్, సీఎం మధ్య ఈ వివాదం చెలరేగిందని స్పష్టం చేశారు.
Prashant Kishor Advise to CM KCR: కేసీఆర్-పీకే మధ్య రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలపై ఇద్దరు విస్తృతంగా చర్చించారు.
KTR Comments: తెలంగాణలో ప్రభుత్వ పాలన, కేంద్ర సర్కార్ తీరు, రాష్ట్రంలో విపక్షాల వైఖరి, వచ్చే ఎన్నికల కార్యాచరణపై మంత్రి కేటీఆర్ కీలక విషయాలు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ 21వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొన్ని మీడియా ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వూలో కేటీఆర్ అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.