Jagan and Jp Meet: ఏపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ చిన్న అవకాశాన్ని వదలదల్చుకోలేదు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..
Tomato Price: వారం రోజులగా సబ్సిడీ టమాటాలు రాకపోవడంతో విజయవాడ ప్రజలు అల్లాడిపోయారు. ఇవాళ మార్కెట్ కు అవి రావడంతో మార్కెట్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.
Daggubati Purandeshwari: ఏపీకి బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి ఎదుట ఆ పార్టీ హై కమాండ్ బిగ్ టాస్క్ పెట్టిందని స్వయంగా ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రాష్ట్రంలో బీజేపిని బలోపేతం చేసే గురుతర బాధ్యతను బీజేపి పురంధేశ్వరిపై పెట్టింది.
Prostitution in Vijayawada: ఈజీ మనీ కోసం ఎక్కడ ఏం చేస్తున్నామో కూడా చూసుకోకుండా అడ్డదారులు తొక్కుతోన్న కేటుగాళ్లు కొంతమంది అయితే.. కామంతో కళ్లు మూసుకుపోయి పవిత్రమైన గుడి వెనుకాలే పాడు పనులు చేస్తోన్న విటులు ఇంకొంతమంది.. వెరసి విజయవాడ పడవలురేవు గుడి వెనకాల వ్యభిచార దందా మూడు పూవ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా కొనసాగుతోంది.
Youth Vandalizes Theatre Screen During Tholi Prema Re-release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా నిన్న రీరిలీజైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న రాత్రి విజయవాడలోని కపర్థి సినిమా థియేటర్లో సెకండ్ షో రన్ అవుతున్న సమయంలో అభిమానుల పేరుతో బీభత్సం సృష్టించారు.
AP New DGP News: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏసీబి డీజీగా నియమితులైన కెవి రాజేంద్రనాధ్ రెడ్డి గత 16 నెలలుగా ఇన్ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్గా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వం కసిరెడ్డిని డీజీపీగా నియమించింది.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తనకు టికెట్ ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పారు.
Heavy Rains Alert: ఆకస్మిక భారీ వర్షాలకు బెంగుళూరు నగరం వణికిపోయింది. భారీ వర్షాల కారణంగా తెలుగమ్మాయి భానురేఖా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి కుటుంబాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శించారు.
Jr NTR Fans Over Action ఎన్టీఆర్ ఫ్యాన్స్ హద్దులు దాటేస్తున్నారు. సింహాద్రి రీ రిలీజ్ పేరిట వారు నానా హంగామా చేస్తున్నారు. అసలే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్లు బాగానే వైరల్ అవుతున్నాయి. దీంతో తమ హీరో గొప్పదనం చాటి చెప్పాలని అభిమానులు పిచ్చి పనులు చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహా యజ్ఞం నిర్వహించారు. ఈ శ్రీ లక్ష్మి మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Chandrababu Naidu Speech At NTR Centenary Celebrations: ఎన్టీఆర్ ఆనాడు అధికారం దాహంతోనో లేక అధికారం కోసమో రాజకీయాల్లోకి రాలేదు. దేశ రాజకీయాల్లో మార్పు తేవాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుజాతి అవమానాలకు గురవుతోందని బాధపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు అని చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు.
Rajinikanth About NTR: విజయవాడలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని,జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
AP MLA Quota MLC Elections: ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. 7 ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఓటు చుట్టూనే ఈ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది.
Jagapathi Babu Shocking Comments: విజయవాడ సిద్దార్థ కాలేజ్ గురించి నటుడు జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు, అక్కడి విధ్యార్దుల కుల ప్రస్తావన తెచ్చిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan's Vahana Puja For Varahi: దుర్గ గుడిలో వారాహికి వాహన పూజలు, అమ్మవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వెళ్తారు. పార్టీ ఆఫీసులో షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటల నుంచి 'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ సర్కార్ నిర్లక్షం' అంశంపై చర్చా కార్యక్రమం ఉంటుంది.
NRI Student Devansh Died: అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా గన్ కల్చర్ కి మాత్రం బ్రేకులు పడడం లేదు, తాజాగా ఈ కాల్పుల వలన విజయవాడ కుర్రాడు మృతి చెందారు. ఆ వివరాలు
Tension in Vijayawada Gollapudi : విజయవాడ గొల్లపూడి లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Vijayawada: కుటుంబ కలహాలతో సీఐ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సీఐడీ సీఐ చంద్రశేఖర్ కుటుంబం విజయవాడ పటమట తోటవారి వీధిలో నివసిస్తోంది. చంద్రశేఖర్కు భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు.
Vijayawada: కుటుంబ కలహాలతో సీఐ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సీఐడీ సీఐ చంద్రశేఖర్ కుటుంబం విజయవాడ పటమట తోటవారి వీధిలో నివసిస్తోంది. చంద్రశేఖర్కు భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.