ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చి వేరే వారికి అవకాశం కల్పించింది. నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ మార్చింది. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. అయితే అనూహ్యంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు టీడీపీ కోటాలో టికెట్ లభించడం గమనార్హం.
Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చారు.
Lok Sabha Election 2024 - B Form: ఎన్నికల సమయంలో తరుచుగా వినిపించే పదం బీ ఫారం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు దాదాపు అన్ని పార్టీలు బీ - ఫారమ్ ఇస్తుంటాయి. అసలు ఈ బీ - ఫారమ్ అంటే ఏమిటన్నదో చూద్దాం..
AP Assembly Elections Latest Survey: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఏపీలో పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లికి ఒకేసారి ఎన్నికల జరగబోతున్నాయి. ఎన్నికల మరో 24 రోజుల ముందు మరో సర్వే సంస్థ ఎన్టీయే వైపు మొగ్గు ఉన్నట్టు తెలిపింది.
Balakrishna: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వివిధ పార్టీలో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఊపు తెచ్చేందకు బాలయ్య టీడీపీ సైకిల్ రావాలి యాత్ర చేపట్టనున్నారు.
RRR - Raghurama Krishnam Raju: ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో తాను అనుకున్న స్థానం నుంచి పోటీకి దిగడం ఖాయం అంటున్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈ ఎన్నికల్లో కూటమి తరుపున నరసాపురం టికెట్ ఆశించి భంగపడ్డ ఈయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
AP Politics: 2024లో లోక్సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అయ్యాయి. ఇప్పటికే దేశంలో తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ ముగిసింది. ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తు టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి.
Chandrababu On CM Jagan: జగన్ ఒక్క ఛాన్స్ అంటూ.. పిడిగుద్దులు గుద్దాడని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. జగన్ను ఇంటికి పంపించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే జలగ అంటూ విమర్శించారు.
TDP Parliament Candidates List: 2024 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. అటు ఆంధ్ర ప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీతో జట్టు కట్టకముందే టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ జత కలిసింది. ఈ ముగ్గురు కలిసిన తర్వాత తాజాగా టీడీపీ 13 మంది ఎంపీ అభ్యర్ధులతో పాటు పలువురు ఎమ్మెల్యే కాండిడేట్స్ లిస్టును విడుదల చేసింది.
NTR Fan: స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎంతో మంది వీరాభిమానులున్నారు. అంతేకాదు తన అభిమానులను ఎమ్మెల్యే, ఎంపీలు చేసిన ఘనత కూడా అన్నగారిదే. కొంత మందికి నామినేటేట్ పదవులను కట్టబెట్టిన ఘనత అన్నగారికే దక్కుతుంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో NTR రాజుకు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఈయన్ని నారా లోకేష్ను ప్రత్యేకంగా సత్కరించారు.
TDP Janasena Candidates Full List: టీడీపీ-జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 118 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశాయి. ఇందులో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా.. ఐదు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది.
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Pawan Kalyan Elections: తాను స్థాపించిన జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో విరాళాలు సేకరిస్తుండగా ఒక నాయకుడిగా పార్టీకి పవన్ విరాళం అందించారు. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Politics: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అభ్యర్ధుల మార్పులు చేర్పులు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. తాజాగా మరో ఎంపీ అభ్యర్ధి పార్టీ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.