Amit Shah Telangana Tour: సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సన్నద్ధం చేసేందుకు బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన చేపట్టాల్సి ఉండగా.. అనివార్యంగా ఆయన పర్యటన రద్దయ్యింది. మూడు జిల్లాల పర్యటనకు షెడ్యూల్ కారణంగా వేరే ఇతర కారణాలతో ఈ పర్యటన రద్దయ్యిందని బీజేపీ ప్రకటించింది.
BJP Focused LS Elecitons: సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ ఈసారి దక్షిణ భారతదేశంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిసింది. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు తెలంగాణే ప్రధాన కేంద్రంగా కమల దళం భారీ వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు అమిత్ షా పర్యటిస్తున్నారు.
Ayodhya Pran Prathistha: అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట ఉత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలల్లోని ఆలయాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. రామయ్య ఆలయ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆలయాలు శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఆలయాలను శుద్ధి చేయగా.. తాజాగా తెలంగాణ గవర్నర్ కూడా ఆ క్రతువులో పాలుపంచుకున్నారు. అస్సాంలో తేజాపూర్ మహాభైరవ్ ఆలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సందర్శించి ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు.
Telangana Lok Sabha Elections: లోక్సభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రిజల్ట్ రావడంతో బీజేపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. కేంద్రంలో అధికారమే చేపట్టడమే లక్ష్యంగా ప్లాన్ రూపొందిస్తోంది. గత ఎన్నికల కంటే మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు గ్రౌండ్ లెవల్లో సిద్ధమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
BRS-BJP Alliance: తెలంగాణ ఎన్నికలకు దగ్గరపడ్డాయి. మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రచారం హోరెత్తుతోంది. హంగ్ ఏర్పడుతుందనే వార్తల నేపధ్యంలో బీఆర్ఎస్-బీజేపీ పొత్తు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Amit Shah On BJP CM Candidate: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తొలిసారి ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. తాము అధికారంలోకి వస్తే.. బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి ప్రకటిస్తామని అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అవకాశం ఇవ్వాలని సూర్యాపేట జనగర్జన సభలో కోరారు.
Lokesh Met Amit Shah: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీ వ్యవహారాల కంటే కుటుంబ వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్తో కలిసి హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇందుకు ఉదాహరణ.
Lok Sabha Passes Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. లోక్ సభలో నారి శక్తి వందన్ అధినియం పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా భారీ మెజార్టీ లభించింది.
హైదరాబాద్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలపై చర్చిననున్న తెలంగాణ బీజీపీ ముఖ్య నేతలతో సమావేశం చర్చించనున్నారు.
Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Harish Rao Counter to Amit Shah: ఖమ్మం సభలో అమిత్ షా చేసిన కామెంట్స్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. అబద్దపు విమర్శలు.. అవుట్ డేటేడ్ ఆరోపణలు చేశారని అన్నారు. రాబోయో ఎన్నికల్లో మీరందరూ మాజీలేనని జోస్యం చెప్పారు.
Amit Shah Speech at Khammam Public Meeting: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని.. బీజేపీ అధికారంలోకి రాబోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై దౌర్జాన్యాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Delhi Services Bill 2023: ఊహించిందే జరిగింది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం బిల్లుని ఆమోదింపజేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Stalin vs Amit Shah: దక్షిణాది వర్సెస్ హిందీ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. హిందీ భాషపై తాజాగా అమిత్ షా వర్సెస్ స్టాలిన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు. మోరంచపల్లి బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..
yamuna River: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం దాల్చింది. ఎన్నడూ లేని విధంగా యమునా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.