Pawan Kalyan Fans Unhappy about Amit Shah Inviting Jr NTR for Dinner meeting: ఎన్టీఆర్ ను అమిత్ షా డిన్నర్ మీటింగ్ కు ఆహ్వానించడం పవన్ ఫాన్స్ కు నచ్చడం లేదని అంటున్నారు. ఆ వివరాలు
మునుగోడు బైపోల్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ పెట్టాయి. సీఎం కేసీఆర్ శనివారం ప్రజా దీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించగా.. ఆదివారం కేద్రమంత్రి అమిత్ షా మునుగోడులో అడుగుపెట్టబోతున్నారు. 'మునుగోడు సమరభేరీ' పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.
Munugode Bypoll: Amit Shah Munugode public meeting on August 21. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 21న భారీ బహిరంగసభ నిర్వహణకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
KCR Munugode Meeting: మునుగోడులో నేడు ప్రజా దీవెన సభ పేరిట తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన కాన్వాయ్ హైదరాబాద్ నుండి మునుగోడుకు బయల్దేరింది.
Telangana BJP has taken Union Home Minister Amit Shah's visit as prestigious. On 21st of this month, Amit Shah will participate in an open meeting in Munugodu
BJP Parliamentary Board: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీలో ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలే 2024 ఎన్నికలకు పని చేయనున్నాయి.
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమయ్యింది.
CM KCR went to Delhi: సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. వరద నష్టంపై కేంద్రం పెద్దలను కలవనున్నారు, ఇవాళ అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండు, మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై కేంద్రం పెద్దలతో చర్చించనున్నారు. జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించి పలువురు నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
MLA Komatireddy Raj Gopal Reddy reacts on joining BJP and resigning. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మాట నిజమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.
KA Paul Hot Comments: ఎప్పుడూ ఏదో సంచలన కామెంట్స్ చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ బాంబు పేల్చారాయన. హైదరాబాద్ అత్యాచార ఘటనపై తాను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లానంటూ కామెంట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.