Lok Sabha Election Offers Free Beer Free Tiffins In UP And Karnataka: ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా అయితే మీకు మద్యం, ఆహారం ఉచితంగా దక్కుతాయి. ఓటు వేస్తే ఉచితంగా బీరు పొందొచ్చు.. స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తినవచ్చు.
AMB in Bengaluru: మహేష్ బాబు తెలుగులో అసలు సిసలు రియల్ బిజినేస్ మ్యాన్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు థియేటర్స్ రంగంలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఏషియన్ వాళ్లతో కలిసి AMB ఏషియన్ మహేష్ బాబు పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు.. ఇపుడు బెంగళూరు సిటీలో సరికొత్త AMB మల్టీప్లెక్స్ను స్టార్ట్ చేశాడు.
Citizen Dies In Freak Accident Involving Shobha Karandlaje Car: కేంద్ర మంత్రి ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనతో ప్రచారం కాస్త అంతిమయాత్రగా మారింది.
Man Slits Throat Inside Karnataka High Court Hall: న్యాయం జరిగే ప్రదేశంలో ఓ వ్యక్తి అనూహ్యంగా దారుణానికి ఒడిగట్టాడు. నేరుగా కోర్టు హాల్లోకి ప్రవేశించి ప్రధాన న్యాయమూర్తి ముందే తన గొంతు కోసుకున్నాడు.
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలకంగా వ్యవహరించింది. ఘటన జరగగానే.. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ తో పాటు అనేక చోట్ల నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
water crisis in Bengaluru: వేసవి రాకముందే బెంగళూరు వాసులు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కోంటారు. మంచి నీరు దొరక్క ప్రజలు బిందెలు, బకెట్లుతో రోడ్లపైకి వస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తున్నారు.
Actor Santosh Case: సినీ పరిశ్రమపై ఎన్నో ఆశలతో పట్టణానికి అడుగుపెట్టిన యువతి మోసగాడి చేతిలో చిక్కింది. సినిమా అవకాశాలు కాకుండా అతడు తన 'అవకాశం' తీర్చుకున్నాడు. తోటి నటుడే అని నమ్మితే అతడి చేతిలోనే బలైన సంఘటన సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది.
Sandwich Screw and Bolt: మీరు తినే ఆహారం చూసి తినండి. హోటల్, రెస్టారెంట్ల నుంచి పార్సిల్ తెచ్చుకుని తింటుంటే పరిశీలించి తినాలి. లేకపోతే వింత వింత వస్తువులు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఓ ప్రయాణికురాలికి శాండ్విచ్లో ఇనుప బోల్ట్, స్క్రూ వచ్చింది.
Bengaluru: బెంగళూరులో మద్యం అమ్మకాలపై నిషేధం నేటి నుండి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. అసలు బెంగుళూరులో లిక్కర్ బ్యాన్ ఎందుకు విధించారో తెలియాంటే ఈ స్టోరీ చదివేయండి.
Karnataka: బెంగళూరులో ఒక టూవీలర్ ఓనర్ రెచ్చిపోయాడు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిస్తుండటంతో పోలీసులు ఇతడిని ఆపారు. అంతే కాకుండా బైక్ ను ఫోన్ తీశారు. దీంతో అతను రెచ్చిపోయాడు. కోపంలో పోలీసులను నానా దుర్భాషాలాడాడు. ఈ ఘటన వైరల్ గా మారింది.
Spice Jet విమాన ప్రయాణంలో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. విసర్జన కోసం వాష్ రూమ్కు వెళ్లగా బాత్రూమ్ తలుపు ఇరుక్కుపోయింది. గంటపాటు అందులోని ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఘటనపై విమాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
Ind vs Afg 3rd T20: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఆఖరి టీ20 ఇవాళ జరగనుంది తొలి రెండు టీ20లో విజయంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ ఇండియా చివరి మ్యాచ్లో విజయంతో క్లీన్స్వీప్ చేయాలని ఆలోచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyber Crime in Bengaluru: ఓఎల్ఎక్స్లో బెడ్ అమ్మేందుకు ప్రయత్నించి.. సైబర్ వలకు చిక్కాడు ఓ టెక్కీ. ఆన్లైన్ కేటుగాడి మాటలు నమ్మి.. తన అకౌంట్లో ఉన్న రూ.68 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
Dead Rat Found In Food: ధర్నాలో ఎలాటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతి భద్రతలు కాపాడే పనిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అల్పాహారం తెప్పించగా.. అందులో ఇలా చనిపోయిన ఎలుక బయటపడింది. ఈ విషయాన్ని విధుల్లో ఉన్న పోలీసులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.
Aditya-L1 Mission Rehearsals And Internal Checking Done: ఆదిత్య-ఎల్1 మిషన్ను సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి లాంచ్ చేయనున్నారు. ఆదిత్య-ఎల్ 1 కి తేదీ, సమయం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆదిత్య L1 మిషన్ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ లో సాంకేతిక తనిఖీలు, రిహార్సల్ పూర్తయ్యాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది.
TiE Delhi-NCR's 12th Edition Events: న్యూఢిల్లీ: స్టార్టప్ కంపెనీలను స్థాపించే ఔత్సాహికులను, అలాగే వారితో చేతులు కలిపి పెట్టుబడి సహాయంతో చేయుతను అందించే పెట్టుబడిదారులకు మధ్య వారధిగా నిలిచిన ది ఇండస్ ఎంటర్ ప్రెన్యూవర్స్ కి చెందిన ఢిల్లీ విభాగం, TiE Delhi-NCR ఔత్సాహిక స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు గుడ్ న్యూస్ చెప్పింది.
OlaCabs Prime Plus Service In Mumbai, Pune, Hyderabad: హైదరాబాద్ : ఓలా క్యాబ్స్ శుక్రవారం తమ కస్టమర్స్ కి కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ అందిస్తోన్న ప్రైమ్ ప్లస్ సేవలను నేటి నుంచి హైదరాబాద్, ముంబై, పూణే నగరాలకు విస్తరిస్తున్నట్లు ఓలా క్యాబ్స్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.