గాల్వన్ లోయ(Galwan Valley)లో వారం రోజుల కిందట జరిగిన ఘర్షణలో తెలంగాణ వాసి కల్నల్ బికుమళ్ల సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అయితే తమ జవాన్ల మరణాలపై నోరు విప్పకుండా కాలయాపన చేస్తున్న చైనా ఎట్టకేలకు స్పందించిది. కానీ 1962 యుద్ధాన్ని మరోసారి రిపీట్ చేస్తామంటూ హెచ్చరికలు పంపడం గమనార్హం.
భారతీయ వినియోగదారుల మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్న చైనాకు చెందిన 52 యాప్స్ను అడ్డుకోవాలంటూ ఇటీవల ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీకి నేరుగా విజ్ఞప్తి చేశాయంటూ వార్తలు వచ్చాయి.
గాల్వన్ లోయ వివాదం ఘటనలో కొంత మంది భారత సైనికులు, ఉన్నతాధికారులను చైనా బంధించింది. అయితే చైనాతో ఉన్నతాధికారులు మూడుసార్లు భేటీ ఫలితంగా 10 మంది భారత జవాన్లు వారి చెర నుంచి విముక్తి పొందారు. భారత్, చైనాల మధ్య పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి.
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో ప్రముఖులు, ప్రజానికం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో సూర్యాపేట మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది.
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు, ప్రజానికం. సూర్యాపేట జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది. #ColSantoshBabu #ColonelSantoshBabu #SalutesToColSantoshBabu #SantoshBabu
Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం బుధవారం అర్థరాత్రి సూర్యాపేట చేరుకుంది. కుటుంబసభ్యులు, ప్రజల సందర్శనార్థం కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పార్థివదేహం సూర్యాపేటకు తీసుకొచ్చిన ఇండియన్ ఆర్మీ అధికారులు ( Indian army ) ఆ శవపేటికను తెరిచారు. భారత్ - చైనా సరిహద్దుల్లో ( India-china border) సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు కోల్పోగా.. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఆర్మీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఆ సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే.
Colonel Santosh Babu`s mortal remains | హైదరాబాద్: లడాఖ్లోని భారత్ - చైనా సరిహద్దుల వద్ద గాల్వన్ వ్యాలీలో భారత సైనికులకు, చైనా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం హైదరాబాద్ చేరుకుంది.
Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట : లడాఖ్లోని భారత్- చైనా సరిహద్దుల్లో గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో ( Indian Army vs Chinese troops ) వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఇండియన్ ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించి.. అక్కడి నుంచి హైదరాబాద్లోని హకీంపేట్ విమానాశ్రయానికి తరలించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత సంతోష్ బాబు పార్థివ దేహం హకీంపేట లో ఎయిర్ ఫోర్స్కి చెందిన ఎయిర్ బేస్కి కానీ లేదా బేగంపేట ఎయిర్ పోర్టుకు కానీ చేరుకునే అవకాశం ఉంది. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా సంతోష్ బాబు స్వస్థలమైన సూర్యాపేటకు పార్థివదేహాన్ని తరలించనున్నారు.
Indian Army | న్యూ ఢిల్లీ: చైనా బలగాలతో తూర్పు లడాఖ్లోని గల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన హోరాహోరీపై భారత ఆర్మీ స్పందించింది. చైనాతో ఘర్షణపై మంగళవారం సాయంత్రం ఇండియన్ ఆర్మీ స్పందిస్తూ.. "దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం ఎల్లవేళలా కృషి చేస్తుంది, ఎంతటి పోరాటమైనా చేస్తుంది" అని స్పష్టంచేసింది.
Colonel Santosh Babu | న్యూ ఢిల్లీ: చైనా సైన్యం మరోసారి రెచ్చిపోయింది. స్నేహహస్తం చాచినట్టు నటిస్తూనే భారత సైనికులను దొంగ దెబ్బ కొట్టింది. తూర్పు లద్దాక్లోని గల్వన్ లోయలో భారత బలగాలపై దాడికి తెగబడిన చైనా.. 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. చైనా బలగాలతో ( Chinese troops ) జరిగిన హోరాహోరి పోరాటంలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధులు నిర్వహిస్తోన్న సంతోష్ మరణంతో ఆయన కుటుంబసభ్యులు
గత మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రం కావడం పలు కారణాల వల్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంసీఎక్స్లో బంగారం 10 గ్రాములకు
'కరోనా వైరస్' ఎలా పుట్టింది..? వుహాన్ ల్యాబ్లోనే పుట్టిందా..? జంతువుల్లోనే జన్మించిందా..? అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందనే దానిపై ఇప్పటికీ తలెత్తుతున్న ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉన్నాయి. కానీ ఒక్క దానికి కూడా సమాధానం దొరకడం లేదు.
బంగారం ధరలు భగ భగ మండిపోతున్నాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యలో, అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటివి పసిడి ధరలను ఒక్కసారిగా పెంచేశాయి.
కరోనా మహమ్మారి పుట్టుక, ఉనికికి జన్మస్థానమైన చైనా లోని వుహాన్ నగరం ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటుంది. గత నాలుగైదు నెలలుగా కరోనా కారణంగా అన్నీ రకాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరం ల్యాబ్లోనే ఉత్పత్తి అయిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై విరుచుకుపడ్డారు. వూహాన్లోని వైరాలజీ ల్యాబ్లో సృష్టించబడ్డ తరువాతనే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని
కరోనావైరస్ పుట్టుకపై అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ మనిషి సృష్టించిందేనని, చైనాలోని వుహాన్ ల్యాబ్లో ప్రమాదవశాత్తుగా అది బయటపడిందని వస్తోన్న కథనాలను అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ డైరెక్టర్ కొట్టిపారేశారు.
China encouraging it`s people to return to work despite the coronavirus spreading across the nation, it has begun a mass experiment in using data to regulate citizens’ lives — by requiring them to use software, QR codes on their smartphones that dictates whether they should be quarantined or allowed into subways, malls and other public places.
ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి ఉనికి, ఆవిర్భావంపై దర్యాప్తు జరిపేందుకు అమెరికా తన వైద్య నిపుణులను పంపించాలని ప్రయత్నం చేస్తున్నట్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. కోవిడ్ 19
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.