India hits out at China : చైనా చేసిన ఆరోపణలపై ఇండియా స్పందించింది. ఈ విషయంలో తీవ్రంగా మండిపడింది. డ్రాగన్ కవ్వింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్లే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని భారత్ స్పష్టం చేసింది.
Chinese soldiers entered India on horses: దాదాపు 100 మందికిపైగా చైనా సైనికులు 55 గుర్రాలపై వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చైనా సైనికులంతా అక్కడ భారత్ ఏర్పరుచుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని సమాచారం.
ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. ఆ దేశాల్లో ఎన్నో ఆచారాలు, పద్దతులు ఉంటాయి. కొన్ని సర్వసాధారణంగా ఉంటే...మరికొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి వింత ఆచారమే ఒకటి చైనాలో ఉంది. సాధారణంగా గుడ్లను ఉడకబెట్టుకొని తింటారు. కానీ చైనాలో మాత్రం...
Amazon Vs China: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్..చైనాకు ఊహించనివిధంగా షాక్ ఇచ్చింది. అమెజాన్ వేదిక నుంచి ఏకంగా 3 వేల చైనా ఆన్లైన్ స్టోర్లను తొలగించింది. అమెజాన్ తీసుకున్న నిర్ణయం చైనా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపనుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Joe Biden and Xi jinping: అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా..ఇరు దేశాల అధ్యక్షులు సుదీర్ఘకాలం తరువాత ఏం మాట్లాడుకున్నారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Taliban invite China, Pakistanfor govt formation event : త్వరలో అఫ్గానిస్థాన్లో ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా రంగం సిద్ధం చేస్తున్నారు. మరి అఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ దేశాలు హాజరవుతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్.
India on Afghan Issue: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై ప్రపంచ దేశాల ఆందోళన ఓ వైపు, భారతదేశం ఆందోళన మరోవైపు ఉన్నాయి. ఈ నేపధ్యంలో భారత్ పట్ల తాలిబన్లు సానుకూలంగా స్పందించనున్నారని తెలుస్తోంది. భారత విదేశాంగ కార్యదర్శి ఈ అంశంపై మాట్లాడారు.
సినిమాలో చూపించిన విధంగా పైకప్పుకు దెయ్యం తల వేలాడుతూ కనపడితే..? అలాంటి సన్నివేశం ఎదురైతే... ?? ఇలాంటి సంఘటనే ఒకటి చైనాలో జరిగింది.. కానీ దెయ్యం కాదు.. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా ? అయితే ఒకసారి చూసేయండి మరీ!
Penalty for Actress: పన్ను ఎగవేత ఆరోపణలపై చైనా నటి జెంగ్ షువాంగ్కు 46 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.330కోట్లు) జరిమానా విధించింది అక్కడి ప్రభుత్వం. పన్ను చెల్లించే వరకు తన నటించిన షోలు, డ్రామాలు, సీరీస్లు ఏవీ ప్రదర్శించకుండా నిషేధం విధించింది.
China and Talibans: ప్రపంచమంతా తాలిబన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..చైనా మాత్రం సంబంధాలు నడుపుతోంది. చైనా తాలిబన్లతో ఏకంగా ద్వైపాక్షిక సంబంధాలే జరిపింది. అంతేకాకుండా అధికారికంగా మీడియాకు వెల్లడించిన విషయాలు మరింత చర్చనీయాంశమవుతున్నాయి.
ప్రపంచ దేశాలు అఫ్ఘానిస్థాన్ (Afghanistan) ఆక్రమించిన తాలిబన్ల (Taliban) తీరుకు వ్యతిరేఖతను తెలుపుతుంటే,.. చైనా (China) మాత్రం స్నేహ పూర్వక సంబధాల వైపు మొగ్గు చూపుతుంది.
Delta variant cases: కరోనావైరస్ సెకండ్ వేవ్లో ప్రస్తుతం డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు వ్యాపించిన డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారినట్టు ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరించారు. డెల్టా వేరియంట్ను నివారించాలంటే 80-90 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ (Herd immunity) పొందడమే ఒక మార్గం అని పరిశోధకులు తెలిపారు.
Delta Variant: కరోనా మహమ్మారి ఇప్పుడు మరోసారి చైనాను వణికిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు చైనాలో వెలుగు చూడటంతో ఆందోళన అదికమైంది. ఎక్కడికక్కడ లాక్డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి.
Xi Jinping Tibet visit: లాసా: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తొలిసారిగా అధ్యక్షుడి హోదాలో టిబెట్లో పర్యటిస్తుండటం పతాక శీర్షికలకెక్కింది. గత మూడు దశాబ్ధాలకుపై కాలంలో చైనా నుంచి అధ్యక్షుడి హోదాలో ఉన్న ఓ నాయకుడు టిబెట్లో పర్యటిస్తుండటం (Xi Jinping in Tibet) ఇదే తొలిసారి కావడమే ఈ జిన్పింగ్ పర్యటనకు ఎక్కడా లేని ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.
China New Airbase: ఇండో చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గకుండానే..చైనా మరో దుశ్చర్యకు పాల్పడింది. వివాదాస్పద లడాఖ్ ప్రాంతం సమీపంలో చైనా కొత్తగా ఎయిర్బేస్ అభివృద్ది చేస్తుండటం కొత్త వివాదానికి తావిస్తోంది.
World Corona Update: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. 2020 లో ప్రారంభమైన కరోనా వైరస్ దాదాపు మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పుడు మరోసారి ప్రపంచదేశాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో ఏ దేశంలో ఎన్ని కేసులున్నాయో ఇప్పుడు చూద్దాం.
Eagle Policy: చైనాకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా తదితర దేశాలు సిద్ధమవుతున్నాయి. క్వాడ్ దేశాలతో బంధాన్ని మెరుగుపర్చుకునే క్రమంలో ముందడుగు వేసింది. అత్యంత కీలకమైన ఈగిల్ చట్టానికి ఆమోదం తెలిపింది.
Samsung: చైనాకు మరో భారీ షాక్ తగిలింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజమైన శాంసంగ్ సంస్థ ఇచ్చిన షాక్ ఇది. శాంసంగ్ ఫ్యాక్టరీను చైనాలో కాకుండా ఇండియాలో ఏర్బాటు చేయబోతోంది. ఇండియాను ఎంచుకోడానికి కారణమేంటి..
NATO Summit: చైనాకు వ్యతిరేకంగా ప్రపంచదేశాలు గళమెత్తుతున్నాయి. చైనాను లక్ష్యంగా చేసేందుకు మొన్న జీ-7 దేశాల సమావేశం..ఇప్పుడు నాటో దేశాల సమావేశం తీర్మానిస్తున్నాయి. ఆ దేశంతో ఉన్న ముప్పు గురించి హెచ్చరిస్తున్నాయి.
Check to China: ప్రపంచ దేశాల్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అగ్రదేశాలు ప్రయత్నిస్తున్నాయి. కరోనా సంక్షోభం తరువాత చైనాను నిలువరించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కొత్త జో బిడెన్ ప్రతిపాదనకు మిశ్రమ స్పందన ఎదురవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.