ఢిల్లీలో గత 24 గంటల్లో 21,098 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 3,235 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,85,406 కి చేరింది.
కరోనా వైరస్ వ్యవహారంలో ఆందోళన కల్గించే వార్తలు వెలువడుతున్నాయి. ప్రఖ్యాత సీసీఎంబీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండకపోతే మరో లాక్ డౌన్ తప్పదని హెచ్చరించింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కొన్నిపార్టీలు..తాజా నోటిఫికేషన్ ఉండాలని బీజేపీ, బీఎస్పీలు స్పష్టం చేయగా..ఎన్నికలకు సిద్ధమని టీడీపీ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నాయి. డిసెంబర్ లోగా వ్యాక్సిన్ వస్తుందన్న ఆశలపై ఇప్పుడు ఇండియాలోని సీసీఎంబీ నీళ్లు చల్లేసింది. వైరస్ తీవ్రత ఇంకా తగ్గలేదని హెచ్చరిస్తోంది.
ఇండియాలో కరోనా వైరస్ పీక్స్ కు చేరుతోందా..ఇక తగ్గడమే మిగిలిందా..2021 ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా వైరస్ అంతమైపోతుందా..కేంద్రం స్పష్టం చేసింది. అయితే మరింత మందికి కరోనా వైరస్ సోకుతుందని మాత్రం ఆ కమిటీ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల క్రితం నిత్యం పదివేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 72,082 కరోనా శాంపిల్స్ పరీక్షించగా అందులో 4,622 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,63,573 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,855 యాక్టివ్ కేసులు ఉండగా మరో 7,14,427 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 35 మంది కరోనాతో మృతి చెందారు.
అమరావతి: ఏపీలో శనివారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 73,625 కరోనా శాంపిల్స్ని పరీక్షించగా అందులో 5,653 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు గుర్తించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది.
PM Modi's #unite2fightcorona : కరోనాని యావత్ దేశం సమిష్టిగా ఎదుర్కోవాలి అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ 'యునైట్2ఫైట్కరోనా' అనే నినాదానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్ ద్వారా ఈ పోస్ట్ని ప్రజలతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనావైరస్ రికవరీ రేటు ఐతే పెరిగింది కానీ, రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ( Coronavirus cases ) మాత్రం తగ్గడం లేదు.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం 70వేలకు పైగా కేసులు.. వేయికి చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పండగ సీజన్ ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జన్ ఆందోళన్ (jan andolan) కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా తగ్గుతున్న కేసులు మళ్లీ పెరుగుతండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్ననే 6లక్షలు దాటిన సంగతి తెలిసిందే. దీంతోపాటు నమూనాల సంఖ్య 50లక్షలకు చేరువలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి వేగంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షలు దాటింది.
భారత్లో కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 60వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా మరోసారి వేయి దాటడం అందరినీ కలవరపెడుతోంది.
తెలంగాణలో కరోనావైరస్ ( coronavirus ) కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతూనే ఉంది. ఇటీవల కాలంలో నిత్యం 2వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
భారత్లో కరోనా వైరస్ ప్రతాపం చూపుతోంది. కోవిడ్19 తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. గత వారం రోజులుగా 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు (COVID19 cases in India) రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.