Mini Lockdown: కరోనా మహమ్మారి దేశంలో సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. దేశమంతా పంజా విసురుతున్న కరోనా వైరస్ ధాటికి జనం గజగజలాడుతున్నారు. కర్నాటకలో సైతం పరిస్థితి శృతి మించుతుండటంతో మినీ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
Greta Thunberg: ఇండియా కరోనా మహమ్మారికి కేంద్రంగా మారింది. కోవిడ్ వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. ఆక్సిజన్ అందక రోగుల ప్రాణాలు గాలిలోనే కల్సిపోతున్నాయి. ఇండియాలో కరోనా పరిస్థితులపై స్పందించిన ప్రముఖ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్బర్గ్..ప్రపంచదేశాలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Corona Second Wave: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పెను రక్కసిలా వ్యాపిస్తోంది. దేశ ప్రజానీకం వైరస్ భయంతో బిక్కచచ్చిపోతున్నారు. రోజురోజుకూ రికార్డు స్థాయిలోనే కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Supreme court on Coronavirus: కరోనా మహమ్మారి కాటేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా నియంత్రణ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Corona Second Wave: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. భయంకరమై విస్తరిస్తోంది. భారీగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో రోజువారీ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డు కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులంటే..
India Corona update: దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా ఐదోరోజు కూడా రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.
Delhi Lockdown: కరోనా సెకండ్ వేవ్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో లాక్డౌన్ విధించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి.
Oxygen Supply: కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో కావల్సిన బెడ్స్, ఆక్సిజన్ లేక ప్రభుత్వాలు నిస్సహాయమవుతున్నాయి. ఈ తరుణంలో ఆక్సిజన్ సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనంటున్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్.
Corona second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు అప్పుడే రెండు లక్షల మార్క్ దాటేశాయి. గత 24 గంటల్లో 2 లక్షల పై చిలుకు కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.
Ap Vaccination: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి అదనంగా కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా మారింది. కేవలం 24 గంటల వ్యవధిలో 50 వేల కేసులు నమోదవడం పరిస్థితి ప్రమాదాన్ని సూచిస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది.
Covid-19 latest updates from across India: న్యూఢిల్లీ : హోలీ పండగ కంటే ముందే కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెరుగుతున్న కరోనావైరస్ కేసులు ప్రజానీకాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికార యంత్రాంగాలు సైతం ఆంక్షలు కఠినతరం చేశాయి. ఇంకొన్ని చోట్ల మళ్లీ లాక్డౌన్ లేదా నైట్ కర్ప్యూ (Lockdown or night curphew) పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అదే సమయంలో మార్చి 29న జరగనున్న హోలీ పండగపై (Holi festival 2021) కూడా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్లో అర్ధంతరంగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ వ్యాక్సినేషన్పై తీవ్ర ప్రభావం చూపించిందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పుడు మరోసారి ఆ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి.
Kumbh Mela: ప్రముఖ ఆధాత్మిక ప్రవాహం కుంభమేళా త్వరలో ప్రారంభం కానుంది. దేశమంతా కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న నేపధ్యంలో కుంభమేళాను పురస్కరించుకుని ప్రత్యేక సూచనలు జారీ అయ్యాయి.
Coronavirus in Dharamsala: కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. సరిగ్గా ఏడాది తరువాత ప్రకోపం చూపిస్తోంది. ధర్మశాలలోని 150 మంది బౌద్ధ సాధువులకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కల్గిస్తోంది. ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.
దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
శవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 8 కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారిన పడగా.. 17.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీ తదితర విషయాలపై సమీక్షించేందుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ).. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.