CM KCR Inaugurates New Collectorate Building At Mahabubabad District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు, ఆ వివరాలు
Harish Rao : పద్మశాలి పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. వారిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ది చేయడం ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
Hyderabad IT raids : హైద్రాబాద్లో రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎక్సెల్ కంపెనీలో నిన్న ఏకకాలంలో 20 మంది టీం సభ్యులు కలిసి ఒకే సారి ఐటీ రైడ్స్ చేసిన సంగతి తెలిసిందే.
CM KCR Speech at Telangana Integration సీఎం కేసీఆర్ తాజాగా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవం వేడుకలో అదరగొట్టేశారు. దేశాన్ని మత విద్వేషాలతో విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా విమర్శించారు.
Thota Chandrasekhar to Join BRS: బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలపై ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా బిఆర్ఎస్ పార్టికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షుడు సైతం ఖరారైనట్టు తెలుస్తోంది.
Telangana DGP : తెలంగాణ కొత్త డీజేపీ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డీజేపీ మహేందర్ రెడ్డి పదవీ ఈ ఏడాదితో ముగియనుంది. కొత్త డీజీపీపై చర్చలు సాగుతున్నాయి.
MLA Upender Reddy : పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంక్షేమ సంఘం చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
Fact Behind KTR Father-in-Law Passed Away News: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం నెలకొందని కేటీఆర్ కు పిల్లనిచ్చిన మామ హరినాధరావు గుండెపోటుతో మరణించారని ప్రచారం జరగగా ఆ విషయం మీద క్లారిటీ వచ్చింది. ఆ వివరాలు
MLA Poaching Case: Rohit Reddy Says Iam ready for anything in TRS MLAs Purchase Case. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. నేడు విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గతంలోనే ఈడీ నోటీస్లు ఇచ్చిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.