Kavitha Not Contesting In Nizamabad: పుట్టినరోజు నాడు కుమార్తెకు కానుక ఇవ్వాల్సింది పోయి మాజీ సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో కవితనే కాదు రాజకీయ వర్గాలను కూడా విస్మయం వ్యక్తం చేశాయి.
Road Accident in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనగా.. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మరణించారు. శివరాత్రి పర్వదినం రోజు తండ్రీకొడుకులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Bodhan Root Trains: రైల్వే శాఖ ప్రయాణికులు తీపి కబురు చెప్పింది. కరోనా మహమ్మారి తర్వాత చాలా ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ క్యాన్షిల్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా అప్పట్లో ప్యాసింజర్ టికెట్ ల రెట్లు కూడా చాలా తక్కువగా ఉండేవని తెలుస్తొంది.ఇప్పుడిక మరల అనేక మార్గాలలో డిమాండ్ ను బట్టి ప్యాసింజర్ రైలును తిరిగి ప్రారంభిస్తున్నారు.
Minister Tummala On Rythu Bandhu and Loan Waiver: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు నగదు జమ.. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ నిధులన్నీ ఒకేసారి జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ నెలాఖరులోపే వాటి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
TS Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు ఫుల్ బిజీగా మారిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఊపందుకుంది.. ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు.. ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా మోర్తాడు జరిగిన సభలో ప్రసంగించారు.
నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం మహిళా బిల్లు ఆమోదించినందుకు.. నిజామాబాద్ నగర అభివృద్ధి కేటీఆర్ రూ.60 కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది క్యారక్తలు పాల్గొన్నారు.
SRSP Dam Water: తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరిన గోదావరి వరద జలాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు రంగు మారి కలుషితం అయ్యిందనే ప్రచారం నెలకొంది.
Kamareddy MLA Election: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు అనుకూలంగా ఓటేస్తామంటూ 10 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వయంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Kavitha Absent for KTR's Nizamabad Meeting : ఇంతకాలం పాటు పెండింగ్లో పడుతూ పడుతూ వచ్చిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రారంభోత్సవాలకు మంచి ఊపు తీసుకొచ్చేలా కవిత చేసినప్పటికీ.. ఆమే ప్రారంభోత్సవాల్లో లేకపోవడం రాజకీయంగా చర్చకు తావిచ్చింది. ఇది బీఆరెస్లోనే కాదు ఇతర పార్టీల్లో కూడా చర్చకు వచ్చింది.
KTR Speech In Nizamabad Meeting : ఇదే సభా వేదికపై నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం ఏకిపారేశారు. అతనొక థర్డ్ క్లాస్ క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Nizamabad district: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామ పంచాయతీ వర్కర్లు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ వర్కర్లకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Sisters Murder In Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Child Marriage News: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ తండాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి వేళ 13 ఏళ్ల మైనర్ బాలికను 45 ఏళ్ల సాయబ్ రావ్ అనే వ్యక్తికి ఇచ్చి బాల్య వివాహాం జరిపించారు అక్కడి పెద్దలు.
BRS MLC Kalvakuntla Kavitha: “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Inter Student Death in Nizamabad: ఇంటర్ ఫస్టియర్లో ఫెయిల్ అయినందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో ముగినిపోయారు. విద్యార్థులు ఫెయిల్ అయ్యామని దిగులు చెందవద్దని.. సప్లిమెంటరీ రాసుకుని పాస్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
Nizamabad Road Accident News: రోడ్డు ఎక్కితే తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. తాజాగా నిజామాబాద్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Heavy Rains in Telangana: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కురిసిన భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అకాలవర్షం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ భారీ వర్షం వల్ల రోడ్లు అన్ని జలయం అవడంతో వాహనదారులకు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Dil Raju Latest Comments On Political Entry: తన పొలిటికల్ ఎంట్రీ గురించి తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు స్పందించారు, ఈ విషయం మీద అయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.