EPS ALERT : జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) తరహాలో ప్రత్యేక ఖాతా నిర్వహించాలని యోచిస్తోంది. మొత్తంపై వడ్డీని పింఛనుగా ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది. పదవీ విరమణ తర్వాత పింఛను మొత్తం కాస్త ఎక్కువగా పొందేలా చేసేందుకు సంస్కరణలు చేపట్టబోతుంది కేంద్రం.
Revanth Reddy Writes Open Letter To Telangana CM KCR: రెండోసారి తమకు అధికారం కట్టబెడితే ఈ పని చేస్తామని సీఎం కేసీఆర్ వాగ్దాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు తాత్కాలికంగా ఊరట కలిగించే వార్తను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది.
Pension Payment Order Promises Ease Of Living For Senior Citizens: PPO: పెన్షన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు, లేక ఇప్పటికే ప్రతినెలా పింఛన్ తీసుకుంటున్నవారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఇకనుంచి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఒక చిన్న క్లిక్తోనే పెన్షనర్లు పీపీఓను పొందవచ్చు.
EPFO Pension: ఒకవేళ మీరు ఈపీఎఫ్ఓ కార్యాలయంలో మీరు బతికున్నట్టుగా ధృవీకరించే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించపోతే..ఇంకో గడువు తేదీ ఉంది మీకు. ఆ తారీఖులోగా మీరు ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే..మీ పెన్షన్ ఆగిపోతుంది మరి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్వో నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్దారులు (Pensioners Life Certificate) నవంబరు లోపు లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది.
Postal Department Digital Life Certificate Service For Pensioners | సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు వెసులుబాటు కల్పించిన ఈపీఎఫ్వో తాజాగా మరో అవకాశాన్ని కల్పించింది. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని పోస్టాఫీసు ద్వారా సమర్పించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్ చెప్పారు. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న కష్టకాలంలోనూ ప్రభుత్వ పథకాలు అమలు కావడంలో ఆలస్యం తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఏపీలో ఒకటో తారీఖునే గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పింఛన్ (Pensions In AP) అందజేస్తున్నారు. అయితే ఈసారి ఆ విధానానికి స్వస్త పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను విస్మరిస్తోందని.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ.3వేల పింఛన్ అందజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.