భారత్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనాసాగుతూనే ఉంది. నిత్యం 90వేలకు పైగా కరోనా కేసులు, 1100లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమావేశం కానున్నారు.
Kangana Ranaut lauds Telugu film industry: సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పటి నుంచి కంగనా రనౌత్ పేరు వార్తల్లో మార్మోగని రోజు లేదు. సుశాంత్ మృతికి ( Sushant Singh Rajput death case ) బాలీవుడ్ పరిశ్రమలోని కొంతమంది పెద్దల వైఖరే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్..
ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ - జపాన్ దేశాలు రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సామరస్యం వెల్లివిరుస్తుందని ఇరుదేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
కొవిడ్-19 ( COVID-19 ) వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కి ( PM CARES Fund ) తొలి ఐదు రోజుల్లోనే రూ. 3,076 కోట్లు సమకూరినట్టు ఎకౌంట్ స్టేట్మెంట్ స్పష్టంచేసింది.
ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెబుతున్నట్టు టీమిండియా లెజెండరీ మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) ఇటీవల చేసిన ప్రకటన క్రికెట్ ప్రియుల అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంతోమంది ధోని అభిమానులను ఆవేదనకు గురి చేసిన రిటైర్మెంట్ ప్రకటనపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు.
పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , అవినీతి, చెట్ల నరికివేత ( Pollution, corruption, deforestation ) వంటి సామాజిక అంశాలపై విసుగు చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక తనని తాను రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని సంబల్లో చోటుచేసుకుంది.
ఆత్మనిర్భర్ భారత్ ( Aatmanirbhar Bharat importance) సాధించడంలో లక్షలాది సవాళ్లు ఎదురవుతాయని తనకు తెలుసునని, ఆత్మ నిర్భర్ కార్యసాధనలో ఆ సవాళ్లు మరింత అధికమవుతాయనేది కూడా తెలుసని... కానీ ఆ సవాళ్లన్నింటికీ కోట్లకొద్ది సమాధానం చెప్పే శక్తి భారత్కి ఉందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేశారు.
ఆదాయపు పన్ను విభాగంలో మరో కీలకమైన పధకం ప్రారంభం కానుంది. ఇన్ కంటాక్స్ చెల్లింపుదార్లకు గౌరవం అందించే వినూత్న పధకమిది. ఆగస్టు 13 ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ( Ram mandir bhoomi pujan ) ఓవైపు ఏర్పాట్లు జరిగిపోతున్న సమయం అది. భూమి పూజకు ఇంకొన్ని గంటలే మిగిలిఉన్నాయనగా తెల్లవారిజామునే ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ( AIMIM leader Asaduddin Owaisi tweets ) చేసిన ఓ సంచలన ట్వీట్ ప్రస్తుతం చర్చనియాంశమైంది.
అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం (Ram Temple in Ayodhya) కోసం ఆగస్టు 5న జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు. ప్రధానితో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు.
ప్రతిష్టాత్మక రామ జన్మభూమి ఆలయంపై బ్రేకింగ్ న్యూస్ ఇది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్టు విశ్వసనీయం సమాచారం లభిస్తోంది.
PM Modi On Skill India Fifth Anniversary: వరల్డ్ యుూత్ స్కిల్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) యువతను ఉద్దేశించి సంభోధించారు. ఆత్మ నిర్భర్ భారత్ ( Atmanirbhar Bharat ) కల సాకారం అవడంలో యువతలో ఉన్న నైపుణ్యమే కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు.
లడాఖ్ గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘాతానికి పాల్పడ్డనాటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) స్వయంగా లడాఖ్లోని లేహ్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెంట సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ), ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ( Manoj Mukund Naravane ) కూడా ఉన్నారు.
చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. వీబోలో ప్రధాని మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీబోలో ప్రధాని మోడీ 115 పోస్టులు పోస్ట్ చేశారు.
PM Modi speech highlights: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనావైరస్పై గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ చేస్తూ అన్లాక్-2 దశలోకి ( Unlock 2.0 ) ప్రవేశించామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలైట్స్ ఇలా ఉన్నాయి.
PM Narendra Modi: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్, అన్లాక్ వంటి అంశాలపై మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ భారతీయులకు మరింత స్పష్టత ఇవ్వనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.