IPL 2020 Players Dope Tests | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో ఆడనున్న స్టార్ క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ లాంటి ఆటగాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి డోప్ టెస్టులు చేస్తారు.
మహేంద్ర సింగ్ ధోని అభిమానులు, రోహిత్ శర్మ అభిమానుల ( MS Dhoni fans, Rohit Sharma fans ) మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. కటౌట్ల ఏర్పాటు విషయంలో ఎం.ఎస్. ధోనీ, రోహిత్ శర్మ అభిమానులు ఘర్షణపడిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కురుంద్వాడ్లో చోటుచేసుకుంది.
క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చినవారికిచ్చే అరుదైన ఖేల్ రత్న అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతియేటా ఖేల్ రత్న అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభన కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు.
భారత ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Suresh Raina praises Rohit Sharma: రోహిత్ శర్మపై సురేష్ రైనా ప్రశంసల జల్లు కురిపించాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత జట్టు కెప్టేన్గా మళ్లీ అంతటి గొప్ప లక్షణాలు రోహిత్ శర్మలో చూశానని రైనా కితాబిచ్చాడు.
Gautam Gambhir vs MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం చిక్కిన ప్రతీసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపి ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ధోనీ కెప్టేన్సీపై మరోసారి విరుచుకుపడ్డారు. టీమిండియాకు తగిన సంఖ్యలో గొప్ప ఆటగాళ్లను అందించడంలో సౌరబ్ గంగూలీలా ( Sourav Ganguly ) ధోనీ విజయం సాధించలేకపోయాడని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డారు.
Coronavirus : కరోనా సంక్షోభం ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాలపై పడింది. ఇందులో క్రికెట్ ( International Cricket ) కు కూడా మినహాయింపు లభించలేదు. కరోనా కల్లోలం ( Corona Pandemice) ప్రారంభం అయినప్పటి నుంచి కొత్తగా మ్యాచులు లేకపోవడం వల్ల అభిమానులు తీవ్రంగా నిరాశపడుతున్నారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ ఉంది.
యువరాజ్ సింగ్పై పోలీసు కేసు నమోదైంది ( Police case on Yuvraj Singh ). రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్లో లైవ్ చాట్ చేసిన సందర్భంగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లను కులాన్ని ( Yuzvendra Chahal and Kuldeep Yadav ) కించపర్చేలా వారిపై పలు అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడనేది టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్పై నమోదైన అభియోగం.
ప్రతి ఏటా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక ఖేల్రత్న అవార్డుకు టీమ్ఇండియా (Ro'hit'man) రోహిత్ శర్మ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నామినేట్ చేసింది.
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించిన పరపంపరను వరుసగా వీరేంద్ర సెహ్వాగ్ 2011 లో వెస్టిండీస్పై 219 పరుగులు చేయడం ద్వారా వీరేందర్ సెహ్వాగ్ సచిన్ను సమం చేశాడు.
ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆరంభ ఓవర్లో తాను వీరిని ఎదుర్కొనేందుకు భయపడుతాననే సహచర ఓపెనర్ రోహిత్ శర్మ
సురేష్ రైనా క్రికెట్ కెరీర్పై, అతడి టాలెంట్పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సహచర ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్లో పలు వ్యక్తిగత సమస్యలపై స్పందించాడు. Shami thought of committing suicide
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాక రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా, వైస్ కెప్టెన్గా ఎదిగాడు. HitMan Rohit Sharma Birthday
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.