Nimmala Rama Naidu Bike Ride: వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్పై ఆయన పర్యటిస్తూ బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కనకాయలంకలో మంత్రి పర్యటించి సహాయం అందించారు.
Shravan mass 2024: తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో తిరుమలలో అనేక పండుగలు, ఉత్సవాలను శ్రీవారి ఆలయంలో వేడుకగా నిర్వహిస్తుంటారు. భక్తులు తిరుపతికి ఎక్కువగా తరలివస్తుంటారు.
Srisailam Project: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. ఆ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా కళ కళ లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ దాదాపు నిండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం మత్స్యకారులకు బాహుబలి చేపగాలానికి చిక్కింది. ఇది దాదాపు 1500 కిలోల బరువున్నట్లు తెలుస్తోంది. దీన్ని చూడటానికి చాలా మంది ఎగబడ్డారు. దీంతో ఆ చేపకు మార్కెట్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
Ys Sharmila on jagan: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఎక్స్ వేదికగా జగన్ పై మండిపడ్డారు. ఇంత పిరికోడివి ఆఫ్రికా అడవులకు పోతావా..?.. అంటార్కిటికాకు పోతావా అంటూ సెటైర్ లు వేశారు.
Snake bite: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఒక భక్తుడు మెట్లమార్గం గుండా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Godavari Floods: గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 15 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృధాగా పోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొనసాగుతోందని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Chandrababu Naidu: రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాన్లు సమయంలో ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ప్రజలకు సాయం చేస్తామని వెల్లడించారు.
YS Jagan Fires on Chandrabau Naidu: ఏపీ అప్పుల చిట్టాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు అని.. కానీ రూ.14 లక్షల కోట్లు అప్పు చూపాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.