Chicken biryani: కేవలం రెండు రూపాయలకు చికెన్ బిర్యానీ అనడంతో చుట్టుపక్కల గ్రామస్థులు ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
Chandrababu Sarees Bought To His Wife Nara Bhuvaneshwari: ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణికి ప్రేమగా చీరలు కొన్నారు. స్వయంగా చీరలు సెలక్షన్ చేసి తన భార్య భువనేశ్వరికి చీరలు తీసుకున్నారు. చీరల గురించి ఏమీ తెలియదనుకుంటూనే మంచి చీరలు ఆయన కొనుగోలు చేయడం విశేషం. ఆ చీరల ధర ఎంత? ఏ చీరలు కొన్నారో తెలుసా?
Howrah express train: కామాంధుడు రెచ్చిపోయాడు. యువతి అర్ధరాత్రి వాష్ రూమ్ కు వెళ్లి వస్తుండగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
AP Local body elections: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు, సహాకార సంఘాలు ఎన్నికల విషయంలో ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు పిల్లలున్న వారి విషయంలో.. సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Suneetha Narreddy Meets AP Home Minister Anitha: మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి సునీతా రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసులో సహకరించాలని ఏపీ హోంమంత్రిని కలవడం కలకలం రేపింది.
Grama Ward Sachivalayam Employees Uniform: యూనిఫామ్ తప్పనిసరి నియమాన్ని తొలగించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అంతేకాదు సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు కూడా చేపట్టాలని కోరారు. అంటే మొత్తానికి తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే నియమాలు ఉండాలని కోరారు.
Pendem Dorababu Resigns to YSRCP: వైఎస్సార్సీపీకి పిఠాపురం నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను కూటమిలోకి వెళుతున్నట్లు వెల్లడించారు.
YS Jagan Visits Vijayawada: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురయిన బాధితులను విజయవాడలో ఆయన పరామర్శించారు. దాడులపై గవర్నర్తో తేల్చుకుంటామని హెచ్చరించారు.
Allu Sneha Reddy Visits Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి దర్శించుకున్నారు. కుమార్తె అల్లు అర్హతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
YS Jagan Filed Petition In High Court On Security: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమానంగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ విస్మయం కలిగిస్తోంది. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.