Union Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కాస్త ప్రాధాన్యత దక్కినట్టే కన్పిస్తోంది. బడ్జెట్ లో ఏపీ రాజధాని అభివృద్ధి, రాయలసీమ వెనుకబాటుతనం, పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Srisailam: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిండటంతో .. నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఒదిలారు. ఇప్పటికే డెడ్ స్టోరేజికి చేరుకున్న శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ కళకళ లాడుతోంది.
Godavari Floods: గోదావరి నది మహోగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది.అటు భద్రాచలం ఇటు ధవళేశ్వరం రెండు చోట్లా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ మూడో ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రవాహం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత రూట్ మార్చబోతున్నాడా..?.రాష్ట్ర రాజకీయాలపై కాకుండా ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నాడా...? అమరావతి కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఢిల్లీయే బెటర్ అని భావిస్తున్నాడా..?.అసలు వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై ఏమి ఆలోచిస్తున్నాడు…?
AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..ఎవరి వల్ల మెజార్టీ ఓటు బ్యాంకును కోల్పోయిందో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన మెసేజ్ అదేనా.. ? షర్మిలను ముందు పెట్టి ఢిల్లీ పెద్దలు ఏపీలో రాజకీయాలు చేయబోతున్నారా..?
Deputy CM Pawan Kalyan Fire On YS Jagan: అసెంబ్లీ సమావేశాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ సీఎం వైఎస్ జగన్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mla Raghu rama: ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రఘురామ, మాజీ సీఎంను పలకరించారు. ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఇప్పుడు వార్తలలో నిలిచింది.
YS Jagan Warns To Police Amid AP Assembly Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల రోజే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులను పేరు పెట్టి పిలుస్తూ వార్నింగ్ ఇచ్చారు.
Former CM YS Jagan Complaints To Governor Abdul Nazeer: నెలన్నర రోజుల చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.