Govt Announced 7 Lakhs: దైవ దర్శనాల కోసం బయల్దేరిన వారు బస్సు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన 9 మంది కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరఫున రూ.7 లక్షల చొప్పున, గాయపడిన వారికి రెండున్నర లక్షల చెప్పిన పరిహారం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.
Bus Accident In Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి- చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 9 మంది పర్యాటకులు మృతి చెందగా 23 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి దృశ్యాలు ఇలా ఉన్నాయి.
Alluri District Bus Accident Live Updates Death Cases Increase: ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఘాట్ రోడ్డులో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. సహాయ చర్యలు చేపడుతుండగా మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
CM Chandrababu Deep Shock On Alluri District Bus Accident: తెల్లవారుజామునే ఘోర బస్సు ప్రమాదం సంభవించడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలియగానే వెంటనే అధికార యంత్రాంగంతో అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎంఓ ప్రకటన ఇలా ఉంది.
Buses Collided: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జర్నీ సినిమాలోని సీన్ ని తలపించేలా.. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు చనిపోగా.. 40 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Bus Accident: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా బస్సు ప్రమాదాలు ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా మరో ఘోర బస్సు ప్రమాదం మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది.
Bus Accident Kurnool: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రైవేట్ బస్సులోని చాలా మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిసిన విషయమే. అయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నారు. కేవలం 2 నిమిషాల్లోనే బస్సు అంతా బూడిద అయ్యిందని చెబుతున్నారు.
Bus Accident Kurnool: కర్నూల్ జిల్లాలో బస్సులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఎంతో మంది అగ్నికి ఆహుతి అయినట్లు తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందు బస్సు ఓ బైక్ను ఢీకొట్టి 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. దీని వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ మంటల్లో చిక్కుకొని దాదాపుగా 32 మంది మరణించినట్లు సమాచారం. వారంతా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. ఈ బస్సులో నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సంఘటన రేంజ్ డీఐజీ, ఇతర అధికారులు చెబుతున్న వివరాలు ఇవే!
Bus Accident Kurnool: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అగ్నికి ఆహుతి అయ్యారు.
Allagadda Bus Accident: ఏపీలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ వద్ద రెండు బస్సులు ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఉదయం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక అందర్నీ ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకోవడం
Heavy Rains Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. భారీ వర్షాల నడుమ రోడ్డు ప్రమాదాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ బస్సు నేషనల్ హైవేపై నుంచి వాగులో పడింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Horrible Latur Bus Accident Video: రోడ్డుపై ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. ఎక్కువ శాతం రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వల్ల ఎదుటివారి ప్రాణాలకు ప్రమాదం తెచ్చి పెడుతున్నారు. మహారాష్ట్ర లాతూర్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. బైకర్ను తప్పించబోయిన ఎస్టీ లాతూర్ బస్సు బోల్తా పడింది.
Kaveri Travel Bus Accident: రాజమహేంద్రవరం సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా...రాజమండ్రి గామన్ వంతెన దగ్గర బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న ప్రయాణంలో భారీ కుదుపు తలెత్తింది.
Bus Accident In Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి తిరుచ్చి వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే చనిపోయారు.
Uttarakhand Bus Accident: ఆల్మోరాలో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 వరకు ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Nashik bus accident: గుజరాత్ లోని డాంగ్ జిల్లాలో టూరిస్టు బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు, ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా, ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
South Africa Bus Accident News: దక్షిణాఫ్రికాలో ఈస్టర్ పండుగ నాడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రార్థనల కోసం వెళుతున్న బస్సు లోయలోకి పడిపోవడంతో 45 మంది మరణించగా.. 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయపడింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.