Cancer Patients COVID-19 Positive: చిన్నారుల ఆసుపత్రిలో బాధితులపై ప్రయోగాలు చేయగా, క్యాన్సర్ బారిన పడిన కొందరిలో, క్యాన్సర్ను జయించిన వారిలో సైతం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని నెలలపాటు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
Uses Of Covid-19 Vaccination | కోవిడ్19 మహమ్మారిని అత్యుత్తమంగా ఎదుర్కొన్న దేశమైన భారత్ కరోనా టీకాలను సైతం ఉత్పత్తి చేసి దాదాపు 60 దేశాలకు పంపిణీ చేసి సాయం చేసింది. కానీ అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా కేసులు భారత్లో నమోదవుతున్నాయి.
Free Vaccination: దేశంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడవ దశలో ప్రవేశించనుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారికి సైతం వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మరి ఏయే రాష్ట్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ ప్రకోపంతో అల్లాడుతున్న ఇండియాను ఆదుకునేందుకు ఎట్టకేలకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యపరంగా అవసరమైన అదనపు సహాయాన్ని అందించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.
Mohan Babu Receives 2nd dose of Corona Vaccine: పలువురు సెలబ్రిటీలు కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ వంతు బాధ్యతగా కోవిడ్19 టీకాలు తీసుకుంటున్నారు. మరోవైపు సెకండ్ వేవ్లో భయానక వాతావరణం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నేడు కరోనా టీకా తీసుకున్నారు.
America Ban: ఇండియాలో వ్యాక్సిన్ తయారీకు అవసరమైన ముడి పదార్ధాల్ని ఎగుమతి చేయడంపై విధించిన నిషేధాన్ని అమెరికా సమర్ధించుకుంది. ముందు అమెరికా..తరవాతే ఇతర దేశాలని చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది..
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 19న ప్రకటించింది. ఇది వరకే రెండో దశలలో కరోనా వ్యాక్సినేషన్ జరగగా, మూడో దశలో వ్యాక్సినేషన్ మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నామని కేంద్రం ప్రకటించింది.
DCGI Approves Emergency Use Of Sputnik V: స్పూత్నిక్ వి టీకాను ఆమోదించిన సమయంలో పలు అనుమానాలు తలెత్తాయి. కానీ అనంతరం దీని మెరుగైన ఫలితాలు అనుమానాలకు చెక్ పెట్టింది. రెండో డోసు టీకా తీసుకున్న వారం తరువాత నుంచి రోగ నిరోధకశక్తి పెరుగుతుందని నిర్ధారించారు.
Sunlight May Lower Risk Of Covid-19 Deaths | ఎండలో బయటతిరిగే వారిలో, ప్రతిరోజూ కొంత సమయం ఎండలో ఉండే వ్యక్తులలో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉందట. ఈ విషయాన్ని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ పబ్లిష్ చేసింది.
No Shortage Of COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ మోతాదులు లేకుండా టీకా ఉత్సవ్ ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షాలు విమర్శలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి మీడియాతో శుక్రవారం మాట్లాడారు. దేశ ప్రజలకు అందించేందుకు తగినన్ని కోవిడ్19 టీకాలు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని మోతాదులు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.
COVID-19 Vaccine For Above 45 Age In India | దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది.
COVID-19 Vaccines For People Above 45 Age From April 1: ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
West Indies Cricketer Chris Gayle Thanks India : ప్రస్తుతం కొన్ని దేశాలలో తీవ్ర ప్రభావం చూపుతుండగా, భారత్ లాంటి అగ్రదేశాలు సమర్థవంతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా భారత్ ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ మోతాదులను పంపుతూ విపత్కర పరిస్థితులలో తమ వంతు పాత్రను పోషిస్తుంది.
Nagarjuna Takes Corona Vaccine | రోనా వైరస్పై తమ పోరాటాన్ని బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం దేశంలో రెండో దశలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. టాలీవుడ్ అగ్రనటులలో ఒకరైన ‘కింగ్’ అక్కినేని నాగార్జున కరోనా టీకా వేయించుకున్నారు.
Covid19 vaccination:కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ ఇక అవసరం లేకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎలాగంటే..
Indian vaccines: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. ఆ రెండు వ్యాక్సిన్లు లేకుంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేదని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత వ్యాక్సిన్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Symptoms After Getting A COVID-19 Vaccine: తొలి దశలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు కొందరిలో ఉండేవి. ప్రస్తుతం దేశ ప్రజలలో మునుపటిలా కరోనా టీకాలపై అనుమానాలు లేవని తెలుస్తోంది. ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వారు కోవిడ్ టీకాలు తీసుకుని ప్రజలకు టీకాలపై విశ్వాసాన్ని పెంచారు.
Map My India APP: 60 ఏళ్లు పైబడిన అందరికీ, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి సైతం రిజస్ట్రేషన్ చేసుకుంటే కరోనా టీకా ఇస్తున్నారు. మై ఇండియా యాప్ ద్వారా సులువగా కరోనా టీకా కేంద్రాలను తెలుసుకోవచ్చునని ఆ సంస్థ సీఈవో రోహన్ వర్మ ఇదివరకే వెల్లడించారు.
Kishan Reddy Receives COVID-19 Vaccine At Gandhi Hospital: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కిషన్ రెడ్డి కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.
COVID-19 Vaccination Latest News: 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.