Ap High Court ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అశ్లీలత మితి మీరిందని, షోను బ్యాన్ చేయాలంటూ గత వారం బిగ్ బాస్ మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.
Ibrahimpatnam Hospital Issue: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్స వికటించిన ఘటనలో ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ కుమార్ పై ప్రభుత్వం విధించిన సస్పెండ్ ని హైకోర్టు కొట్టివేసింది.
Supreme Court: రాష్ట్రానికి అమరావతే రాజధాని అని, ఆరు నెలల్లో అభివృద్ధి పనులు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Telangana High Court: జీవో 111 పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. 111జీవో పై హైకోర్టు కు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఏప్రిల్ లో జారీ చేసిన జీవో 69 ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం లో కమిటీ వేశామని ప్రభుత్వం తెలిపింది. కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111లో పేర్కొన్న ఆంక్షలు, నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
Bandi Sanjay Kumar: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనేందుకు వీడియోలు, ఎఫ్ఐఆర్లు తదితర ఆధారాలుంటే ఇవాళ సమర్పించాలని పోలీసులను బుధవారం రోజున న్యాయస్థానం ఆదేశించింది.
TS High Court: తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు కేసులో ఛార్జీషీట్ నమోదుకు రంగం సిద్ధమవుతోంది.
Babri demolition: బాబ్రీ మసీదు విధ్వంసం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన సమీక్ష పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది.
High Court Shock to CM Jagan: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రేషన్ బండ్ల ద్వారా సరఫరాకు ప్రజాధనం వృథా కాదా అంటూ జగన్ సర్కారును ఉన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది.
Telangana High Court: మన ఊరు-మన బడి టెండర్లపై వివాదం కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Justice G. Radha Rani of Telangana High Court had awarded punishment of four-week imprisonment to four officers of Hyderabad Police Commissionerate, including Additional Commissioner (Crimes) A.R. Srinivas, in a contempt of court case
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.