Prajaprasthanam Padayatra : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 8 నుంచి పునఃప్రారంభం కానున్నట్లు పాద యాత్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ ప్రకటించారు. ఇకపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
YS Sharmila Comments: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Bharat Jodo Yatra: 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో వచ్చే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు
Top BJP leader and Union Home Minister Amit Shah will address a public meeting in Hyderabad on Saturday to mark the culmination of the second phase of party Telangana unit president Bandi Sanjay Kumar's 'padayatra
Top BJP leader and Union Home Minister Amit Shah will address a public meeting in Hyderabad on Saturday to mark the culmination of the second phase of party Telangana unit president Bandi Sanjay Kumar's 'padayatra
మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ దివ్యాంగుడు. సుమారు 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్కు వచ్చి మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు.
Etela Rajender's health condition:హైదరాబాద్: పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన మోకాలికి ఆపరేషన్ (Etela Rajender's knee surgery) చేయాలని సూచించారు.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది.
ఎన్నికల ప్రణాళిక అంటే పుస్తకాలు రాయడం కాదు..హామీలు ఇచ్చి మరిచిపోవడం కాదు..వైసీపీ కేవలం రెండు పేజీల్లో ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నూరుశాతం నెరవేరుస్తుందని వెల్లడించారు. ప్రజల సలహాలు, సూచనలతో ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తామని జగన్ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.