EPF Salary Limit 2025: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు (పీఎప్ ఖాతాదారులు) ఎన్నో రోజులుగా ఓ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కోసం తప్పనిసరి కనీస జీతాల (బేసిక్ పే) పరిమితిని పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్న క్రమంలో ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు ఇప్పుడు ఈ అంశం మరోసారి లేవనెత్తారు.
Renuka Chowdhury Controversy: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇవాళ ఓ కుక్కపిల్లను పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఆ కుక్కపిల్లను చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఆ కుక్కపిల్ల ఎవరినైనా కరిస్తే పరిస్థితి ఏంటని కొందరు ఆందోళన చెందారు. దీనిపై రేణుకా చౌదరి స్పందిస్తూ.. “కరిచేవాళ్లు పార్లమెంట్ లోపల కూర్చున్నారు” అంటూ కామెంట్స్ చేశారు. రేణుకాచౌదరి ఆ కుక్కపిల్లను తర్వాత కారులో ఇంటికి పంపారు. కుక్కపిల్లను ఆమె కేంద్ర మంత్రులు, ఎంపీలతో పోల్చడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. రేణుకా చౌదరి చేసిన కామెంట్లపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్య పార్లమెంట్ను,
Renuka chowdhury brings dog to parliament premises: పార్లమెంట్ ఆవరణలో రేణుక చౌదరీ తీసుకొచ్చిన శునకంను భద్రత సిబ్బంది ఆపేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మండిపడ్డారు. దీనిపై రేణుక చౌదరీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
Parliament winter session details: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 1న నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు.
EPS Pension Hike 2025: పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా పెన్షన్ను మరో రూ.2,000 పెంచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.
EPS Pension Big Update: EPF ఖాతాదారులకు గుడ్న్యూస్. రాష్ట్ర ప్రభుత్వంలోని EPS పెన్షన్ పెంపు గురించి కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకోండి.
EPF Rules For Pension: ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద నిబంధనలలో ఒక పెద్ద మార్పు చేశారు. ఈ మార్పు కింద, ఉద్యోగుల పెన్షన్కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఉద్యోగంలో చేరిన నెల రోజుల్లోపు ఉద్యోగాలను వదిలివేసే ఉద్యోగులు ఇకపై తమ పెన్షన్ సహకారాలను కోల్పోరు.
EPS Pension Big Update: EPF సభ్యులకు ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో EPS పెన్షన్ పెంపు గురించి కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Union Cabinet Approves One Nation One Election: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Jamili Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎన్నికలు ఎన్ని దశల్లో, ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుందాం.
Union Cabinet Approves One Nation One Election Report: అసెంబ్లీ, పార్లమెంట్లకు కలిపి ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ రెండవ వారంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Digital currency: క్రిప్టోకరెన్సీల నియంత్ర బిల్లు వచ్చే వారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు ముమ్మరం చేసింది.
Rahul Gandhi: పార్లమెంట్లో నూతన సాగు చట్టాల రద్దు బిల్లు 2021కు ఆమోదం లభించిన తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చర్చలు లేకుండా బిల్లు పాసవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
MP Shashi Tharoor Selfie with Women MP's: మహిళా ఎంపీలతో దిగిన సెల్ఫీపై ట్విట్టర్లో శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఒక బాధ్యాతాయుతమైన ఎంపీగా ఉండి ఇలాంటి కామెంట్స్ ఏంటని నెటిజన్లు ఆయన్ను ప్రశ్నించారు. దీంతో థరూర్ క్షమాపణలు చెప్పక తప్పలేదు.
Bitcoin: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ను గుర్తించే అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. లోక్ సభలో ఈ అంశంపై వివరణ ఇచ్చారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వే సిద్ధమైంది. ఉభయ సభల్లో రేపటి నుంచి కీలక అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం 26 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.
Farmers Tractor March Supended: సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని రద్దు చేసినట్లు రైతు నేత దర్శన్ పాల్ సింగ్ ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై డిసెంబర్ 4న నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.