At the worst, Twitter should get $1 billion for letting Musk walk away, because reducing the price or dropping everything without a penalty would break their duty to shareholders
Youtuberక్రిప్టో కరెన్సీ దెబ్బకు గతంలో కొంత మంది ఎనలేని సంపద పోగుచేసుకుంటే... ఇప్పుడు చాలా మంది క్రిప్టో దెబ్బకు దివాళా తీస్తున్నారు. పెట్టుబడిదారుల అపనమ్మకం, ప్రభుత్వాలు విధించే ట్యాక్స్, సైబర్ ఎటాక్స్ తదితర కారణాల వల్ల క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ అవుతోంది. దీంతో ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రముఖ యూట్యూబర్ కేఎస్ఐ కూడా చేరిపోయారు. ఆయన ఏకంగా 2.8 మిలియన్ పౌండ్లను క్రిప్టో కారణంగా నష్టిపోయారు.
Elon Musk ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగలోలు చేసిన తర్వాత ట్విట్టర్ పిట్ట వార్తల్లో నిలవని రోజు అంటూ లేదు. రోజుకో వార్తతో ట్విట్టర్ పేరు మార్మోగిపోయింది. దీంతో ఎవరి నోట విన్న ట్విట్టర్ వార్తలే వినిపించాయి. టెక్లా సంస్థకు అధిపతిగా ఉన్న ఎలన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలుతో ఒక్కసారిగా ప్రపంచ సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయారు. అప్పటి వరకు ఆయన గురించి తెలియని వాళ్లు కూడా మస్క్ కోసం నెట్టింట్లో తెగ సర్చ్ చేశారు. అంతా ఆయన పాపులర్ అయిపోయారు. అయితే ఇంత జరిగిన తర్వాత మస్క్ ఒక్కసారిగా వెనుకడుకు వేశారు.
Facebook Will Close Two Features: ఫేస్బుక్ వినియోగదారులకు మీటా బ్యాడ్ న్యూస్ చెప్పింది. రెండు ఫీచర్లను త్వరలో తోలగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లొకేషన్ ఆధారిత ఫీచర్, వాతావరణ హెచ్చరికల సంబంధించిన ఫీచర్లను తోలగిస్తున్నట్లు మీటా ఓ ప్రకటనలో పేర్కొంది.
Twitter Blue subscriber ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రతీ రోజు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. రోజు ఏదో ఒక వార్తతో ఆయన హల్ చల్ చేస్తున్నారు. అయితే ఈసారి ఆయన తన యూజర్లకు గట్టి షాక్ ఇవ్వనున్నారనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ ఊహాగానాలకు ఊతం ఇచ్చేలా మరో రిపోర్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Twitter War: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ముందు ట్విట్టర్ లో మాటల తూటాలు పేలాయి. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకున్నారు.
ట్విట్టర్ టాప్ మెనేజ్మెంట్ లో ఉన్న వాళ్లను ఒక్కొక్కరిని బయటకు పంపించేస్తున్న మస్క్ ఆ పోస్టుల్లో తనకు అనుకూలంగా ఉన్నవాళ్లను పెట్టుకుంటున్నారు. రానున్న రోజుల్లో ట్విట్టర్ను గ్లోబల్ న్యూస్ ఏజెన్సీగా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.
elanmusk ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ముందు టెస్లా షేర్ల అమ్మకం పై వార్తలు వస్తే ఆతర్వాత సీఈఓ పరాగ్ అగర్వాల్ తొలగింపు హల్ చల్ చేసింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న మరో వార్త ఏమిటంటే ... ట్వీట్టర్ ఆఫీస్ మార్చడం. అవును ట్విటర్ ఆఫీస్ను షిప్ట్ చేయాలని ఎలన్మస్క్ భావిస్తున్నారటా....
Union Minister Kishan Reddy has taken to Twitter to criticize the TRS government. Under the TRS rule, "there is no in-house job", "no unemployment benefit", "no free fertilizer", "no debt waiver", "no Dalit chief minister", "no three-dimensional land for Dalits"
Telangana Minister KTR once again satirised the central government. He criticized the BJP rule at the Center for continuing to shorten everything. Coal shortage in BJP regime, shortage of oxygen during Covid, shortage of current for industries, shortage of jobs for youth
Ys Sharmila Twit: ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సెగలను రేపుతోంది. దీనిపై ఇరు ప్రాంతాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించినా..అడ్డుకట్ట పడటం లేదు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐనా కౌంటర్ ఎటాక్లు ఆగడం లేదు. ఏపీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు, వైసీపీ నేతలు ఖండిస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం సపోర్ట్ చేస్తున్నాయి.
ఎలన్ మస్క్ ట్వీటర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పలువురికి ఉద్వాసన పలుకుతున్నారు. తనకు అనుకూలంగా ఉండే వారిని పెట్టుకునేందుకు ఎలన్ మస్క్ ఆసక్తి చూపిస్తున్నారు.
CPI National secretary Narayana said he agreed with KTR’s comments on the situation in the AP. In the AP, he said he would agree with KTR’s comments on potholes, potholes and unannounced power cuts. KTR commented yesterday that there is no electricity or water in the AP. The AP minsters mistakenly countered KTR on this. KTR, who backed down with the counters, also elaborated on his comments on Twitter. He tweeted that there was no malice in the comments he made
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ ట్వీట్టర్ యాప్ లో భారీ మార్పులకు సిద్ధం అవుతున్నారు. ఎలన్ మస్క్ రాకతో అన్నింటి కంటే ముందుగా ఇప్పటి వరకు పబ్లిక్ ఇష్యూలో ఉన్న ట్విట్టర్ ఒక్కరిగా ప్రైవేటు కంపెనీగా రూపాంతరం చెందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.