Amrit Bharat Express: భారతీయ రైల్వే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయోధ్య వేదికగా రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
Indian Railways New Rules: ఇండియన్ రైల్వే కొత్త నియమాలు జారీ చేసింది. లోయర్ బెర్త్ రిజర్వేషన్ విషయంలో భారతీయ రైల్వే కొత్తగా మార్పులు చేసింది. ఈ వివరాలు తప్పకుండా తెలుసుకోవల్సిందే..
Train Ticket Concession: సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్. భారతీయ రైల్వే మరోసారి సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణాల్లో భారీ రాయితీ ఇచ్చేందుకు యోచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Rammandir: అయోధ్యలో ఆలయ ప్రతిష్ఠకు ఏర్పాట్లు సిద్ధమౌతున్నాయి. శ్రీరాముని భవ్య రామమందిరం మరి కొద్దిరోజుల్లో భక్తుల సందర్శనార్ధం కొలువుదీరనుంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా భక్తజనం తరలిరావచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Trains Cancelled: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్ ఇది. దక్షిమ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. చాలా రైళ్లు దారి మళ్లించారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రయాణాలకు సిద్ధమైతే సమస్యలు ఎదురౌతాయి.
Trains Cancelled: దీపావళి సమీపిస్తోంది. ముఖ్యమైన పండుగ కావడంతో ప్రయాణాలు తప్పవు. రైలు ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం కాస్త గమనించుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే రోజూ ప్రయాణించే కొన్ని రైళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC-Zomato Deal: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. రైళ్లో ఆహారం తినలేక ఇబ్బంది పడేవాళ్లు నచ్చిన చోటి నుంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు కూర్చున్న చోటికే ఫుడ్ వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Online General Tickets: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఇక నుంచి జనరల్ టికెట్ల కోసం క్యూలైన్లలో నిలుచోవల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవచ్చు. రైల్వేశాఖ ప్రవేశపెట్టిన యూటీఎస్ యాప్ ద్వారా ఇది సాధ్యమే.
Vande Sadharan Train: దేశంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ధర ఎక్కువైనా వేగం, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.
Indian Railways: కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు రైల్వే టికెట్లు అందుబాటులో ఉండవు. మరీ ముఖ్యంగా ఉత్తరాది తీర్ధయాత్రలకు మరింత కష్టమౌతుంటుంది. అందుకే రైల్వే శాఖ ఉత్తర ప్రదేశ్కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.
Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Indian Railways: ప్రయాణీకుల సౌకర్యార్ధం ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త నియమాలు ప్రవేశపెడుతుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ తీసుకున్న ఆ నిర్ణయం గురించి తెలుసుకుందాం..
Vande Sadharan Train Facilities: సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వందే సాధారణ్ రైలును తీసుకువస్తోంది. ఈ రైలులో కూడా వందే భారత్ తరహా అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కూడా రూపొందిస్తున్నారు. వందే సాధారణ్ రైలు ఎలా ఉంటుందంటే..?
Jharkhand First Vistadome Intercity Express: జార్ఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటి విస్టాడోమ్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఆరంభంకానుంది. అత్యాధునిక వసతులతో తయారు చేసిన ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ను మంగళవారం ప్రారంభించనున్నారు. వివరాలు ఇలా..
India - Bhutan rail link: భారత్ - భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, వస్తుసామాగ్రి ఎగుమతులు, సాంస్కృతిక మార్పిడి, తదితర అంశాల్లో రైల్వే ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది అని రెండు దేశాలు భావిస్తున్నాయి. 2018లో భూటాన్ ప్రధాని భారత్కి వచ్చిన సందర్భంగా ఈ ప్రాజెక్టుపై చర్చలు ఊపందుకున్నాయి.
Vande Bharat Express Trains New Routes: G20 సదస్సు కోసం భారత్ కి వచ్చిన జి20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్ - ముంబై మార్గంలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించింది. " వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం తమని ఎంతో ఆకట్టుకుంది " అని సదరు మీడియా ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తంచేసింది.
Trains Cancelled: దేశవ్యాప్తంగా మరోసారి రైళ్లు రద్దయ్యాయి. ఈ నెలలో ఏకంగా 300 రైళ్లు రద్దు కానున్నాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఏయే రూట్లలో, ఎందుకు రద్దు చేస్తున్నట్లో వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC Ticket: ఇండియన్ రైల్వేస్ నుంచి గుడ్న్యూస్. ఇక నుంచి రైల్వే ప్రయాణీకులకు ఏకంగా 75 శాతం డిస్కౌంట్ అందనుంది. అంటే కేవలం 25 శాతం టికెట్ చెల్లిస్తే చాలు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
20 Trains cancelled: హైదరాబాద్: మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు వారం రోజుల పాటు 20 రైళ్లు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.