Kcr New Scheme: తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతోంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీఆర్ఎస్ చీఫ్.. ఓట్లే లక్ష్యంగా కొత్త పథకాలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 2017లో రైతు బంధు పథకం తీసుకొచ్చారు కేసీఆర్. ఈసారి కూడా అలాంటి పథకాన్నే కేసీఆర్ ప్రకటించబోతున్నారని... దసరా నుంచి అమలు చేయబోతున్నారని సమాచారం.
Nirmala Sitharaman Comments on KCR: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
Bandi Sanjay Praja sangrama Yatra : ప్రజా సంగ్రామ యాత్ర జరిగి తీరుతుందని బండి సంజయ్ స్పష్టంచేశారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. యాత్ర ఆగే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.
National Anthem Mass Singing: జయజయహే నినాదాలతో తెలంగాణ రాష్ట్ర మార్మోగింది. దేశ జాతీయ గీతం జనగణమనతో పులకించిపోయింది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించింది
National Anthem Mass Singing: జయజయహే నినాదాలతో తెలంగాణ రాష్ట్ర మార్మోగింది. దేశ జాతీయ గీతం జనగణమనతో పులకించిపోయింది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అంచనాకు మించి విజయవంతమైంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఒకేసారి జాతీయ గీతం ఆలపించారు.
National Anthem: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది.రోజుకో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.మంగళవారం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది తెలంగాణ సర్కార్. మంగళవారం ఉదయం సామూహిక జాతీయ గీతాలాపన చేపట్టింది.
Azadi Ka Amrit Mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ఆగస్టు 16న ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతా ఆలాపన చేయాలని తెలంగాణ సర్కారు నిన్నటి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Telangana Cabinet Meeting Decicions: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
TRS MLC Kavitha On Freebies : హైదరాబాద్: ఉచితాలు అందించే పథకాలను ఇకనైనా ఆపేయాలని ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
Govt schools in Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న తీరు, పాఠశాలల్లో సౌకర్యాల లేమి, టీచర్ల కొరత వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.
MLAs, MLCs stickers Issue: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే వాహనాల స్టిక్కర్లు ఇకపై దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్టిక్కర్లు దుర్వినియోగం చేయడానికి వీల్లేకుండా పోనుంది. ఈ స్టిక్కర్లు కూడా గడువు తెలిసేలా ఉండటంతో పాటు ఎప్పటిలాగే హాలో మార్కుతో రానున్నాయి. కాకపోతే ఇందులో ఇంకొన్ని వివరాలు అదనంగా వచ్చి చేరనున్నాయి.
Big Relief To Telangana: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ సర్కార్ కు భారీ ఊరట లభించింది. 10 వేల 200 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర సర్కార్ తాజాాగ అనుమతి ఇచ్చింది. ఈ నిధులకు సంబంధించి రుణం తీసుకోవడానికి గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించినా కేంద్రం నిలుపుదల చేసింది.
TS GOVT: పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా మరిన్ని మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం జిల్లాల విభజన చేపట్టింది. కొత్త జిల్లాలతో పాచు రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది.
Rythu Bheema:తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మక రైతు బీమా పథకంలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది కేసీఆర్ సర్కార్. రైతు బంధు సామూహిక జీవిత బీమా అప్లికేషన్లలో మార్పులకు అవకాశం ఇచ్చింది.
Minister KTR about CM KCR: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్లీ అధికారం సొంతం చేసుకుంటుందని.. ఈ గెలుపుతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన వారు అవుతారని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Employees Salarys:తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండగా సోమవారం వరకు 14 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయని తెలుస్తోంది. వాళ్ల కూడా ఓకే రోజున కాకుండా జిల్లాకో రోజు చెప్పున వేతనాలు జమ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.
KCR VS BJP: ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కేసీఆర్ సర్కార్. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా ఆర్బీఐ దగ్గర కొత్తగా అప్పు తెస్తేనే కాని జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోను కోతలు పెడుతోంది. ఆర్థిక లోటుతో తల్లడిల్లుతున్న కేసీఆర్ సర్కార్ తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.
TRS Leaders To Join BJP, Congress: టీఆర్ఎస్ పార్టీ కొద్దికొద్దిగా డేంజర్ జోన్ లోకి వెళ్తుందా ? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే పార్టీలో కీలక నేతలు పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారా ? పార్టీలో ఒకప్పటి చేరికలే ఇప్పుడు చేటు తీసుకొస్తున్నాయా ? టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపి, కాంగ్రెస్ వంటి పార్టీలకు వలసలు పెరగనున్నాయా ? టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలు ఏమనుకుంటున్నారు ? పబ్లిక్ టాక్ ఏంటి ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.