Weather Report: ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణకు వాతావారణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Weather Update: వేసవి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సమయంలో చల్లటి కబురు అందింది. వడగాల్పులు వీస్తున్నా వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 72 గంటల్లో వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సందర్భంగా రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. కోస్తాలో ఒకరి రెండు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే! వాటి గురించి మరిన్ని విషయాలు..
భారీ వర్షాలతో ఉత్తర భారత దేశంలో అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండా చరియలు విరిగిపడటమే కాకుండా, నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.. ఆ వివరాలు
జూన్ చివరి వరికి ఎండ వేడితో అల్లాడిపోయిన జనాలకు శుభవార్త లభించింది. జులై మొదలవ్వగానే వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
Ap Weather Report Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది
మొన్నటి వరకి అకాల వర్షాల కారణంగా వేడి నుండి కొంత ఉపశమనం పొందినప్పటికీ.. వారం నుండి ఎండల కారణంగా చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
AP Weather Updates: ఏపీలో రేపు మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
Rain Alert: తెలంగాణ అకాల వర్షాలు అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగర వాసులు బెంబేలెత్తి పోతున్నారు. శుక్రవారం, శనివారాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రవాతావరణ కేంద్రం తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా వాతావరణం చల్ల బడటంతో ఊపిరి పీల్చుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇలా మరో రెండు భారీ వర్షాలు ఉండటంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.
ఎప్పుడు లేని విధంగా ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొంత మంది వేడి నుండి ఉపశమనం పొందుతుంటే.. వడగండ్ల వాన వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణలో ఎండలు మండిపోగా.. రాత్రికి రాత్రే వాతావరణంలో మార్పుతో పూర్తిగా చల్లబడింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎండాకాలం ప్రారంభంతో వేడికి తెలుగు రాష్ట్రాలు రెండు ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. సతమతం అయిన ప్రజలకు ఊరటగా వాతావరణం చల్ల బడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాబోయే రోజుల్లో వడగండ్ల వర్షం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది.
Telangana, AP Weather Updates: భారత వాతావరణ విభాగం శనివారం వెల్లడించిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. భారత వాతావరణ విభాగం జారీచేసిన లేటెస్ట్ వెదర్ బులెటిన్లో ఈ కీలక వివరాలు వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.