Pensions with bogus certificates : ఇక నుంచి ఎవరైతే బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లను పొందుతున్నారో వారిపై కఠిన చర్యలు తప్పవని, పెన్షన్లను సైతం అనర్హులకు కట్ చేస్తామని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటన చేశారు. దీనిపై తమ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని సంక్షేమ నిధులను ఎట్టి పరిస్థితులను పక్కదారి పట్టనివ్వమని ఆయన పేర్కొన్నారు.
YS Sharmila Why Not Ties Rakhi To Her Brother YS Jagan Mohan Reddy: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాఖీ పండుగ అందరినీ కలుపుతుంది. కానీ ఏపీలో మాత్రం అన్నాచెల్లెలు వైఎస్ జగన్, షర్మిల ఈసారి కూడా రాఖీ పండగ రోజు కూడా కలుసుకోలేకపోయారు.
Eluru Rape incident: ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం వచ్చిన భార్యభర్తలపై దాడి చేసిన కీచకులు. భర్తను చితక్కొట్టి, భార్యపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
RK Roja Selvamani Adudam Andhra: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్చల్ చేసిన ఆర్కే రోజా అరెస్ట్కు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు ధర్మాన కృష్ణ దాస్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Nandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
Hindupur mla balayya: హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న జిమ్ లో కూడా వర్కౌట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
YS Sharmila Nara Lokesh Meet: స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో వైఎస్ షర్మిల, నారా లోకేశ్ ఎదురుపడ్డారు. వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ దృశ్యాలు ఆసక్తికరంగా కనిపించాయి.
Daily IndiGo Flight From Vijayawada To New Delhi: ఆంధ్రప్రదేశ్కు మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దేశ రాజధాని నవ్యాంధ్ర రాజధాని మధ్య అనుబంధం మరింత బలోపేతం కానుంది.
Pawan Kalyan Independence Day 2024 At Kakinada: కాకినాడ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తొలిసారి మంత్రి హోదాలో ఆయన జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
Arogya Shree Services Stopped In AP: ఏపీ వాసులకు బ్యాడ్ న్యూస్. నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా ఆదాయం తక్కువ ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో నాటి వైఎస్సార్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ (Arogya Shree) పథకాన్ని ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.