తెలంగాణాలో ఎండలు ఎలా మండుతున్నాయో తెలిసిందే. అయితే దాహం తీరటానికి మందు బాబులు నీళ్లకు బదులుగా బీర్లు తాగుతున్నారట.. వెలువడిన గణాంకాల ప్రకారం ఈ సారి వేసవిలో రికార్డు స్థాయి బీర్లు అమ్ముడయ్యాయని సమాచారం..
దక్షణ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సిటీలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ లో పెరిగే జనాభా కూడా ఎక్కువే.. 140 దేశాలలో కన్నా హైదరాబాద్ లో జనాభా అధికమని ఒక అంతర్జాతీయ సంస్థ పేర్కొంది.
Telangana 10th Anniversary Celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్తుంటే.. 3 రోజుల నుండి కాస్త దిగి వస్తున్న రేట్లు వినియోగదారులకు ఉపశమనం అందిస్తున్నాయి. ఇవాళ్టి బంగారం మరియు వెండి ధరల వివరాలు ఇలా..
Mohammed Siraj invited RCB teammates for dinner at his home in Hyderabad. సోమవారం రాత్రి బెంగళూరు జట్టు సభ్యులు లోకల్ బాయ్ మొహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో విందుకు వెళ్లారు.
వర్షాలు తగ్గిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. హైదరాబాద్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఏపీలో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ ఉగ్రవాదుల జాడలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేరళ స్టోరీ సినిమా తరహాలో ఉగ్ర కోణం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భోపాల్, హైదరాబాద్లో 16 మంది అరెస్ట్ చేశారు.
Bandi Sanjay About Asaduddin Owaisi: ఇన్నాళ్లు లవ్ జిహాద్ అనుకున్నం... ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తోంది. హిందూ యువకులను బెదిరించి, మాయమాటలు చెప్పి ముస్లింలుగా మార్చి టెర్రరిస్టులుగా మార్చి హింసకు పాల్పడుతూ హిందువులు కూడా ఉగ్రవాదులేననే ముద్ర వేయాలనే కుట్ర జరుగుతోంది అని బండి సంజయ్ మండిపడ్డారు.
Terror Suspects Arrested in Hyderabad: హైదరాబాద్లో ఉంటూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానాల కింద మధ్యప్రదేశ్ యాంటీ - టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ ఇంటెలీజెన్స్ పోలీసులు మంగళవారం అటు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఇటు హైదరాబాద్లో ఏకకాలంలో సోదాలు జరిపారు.
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలే స్ఫూర్తి నమో హైదరాబాద్ ఏర్పాటు అయింది. దేశంలోని యువత వద్దకు మోదీ భావజాలాన్ని తీసుకువెళ్లడం నమో హైదరాబాద్ ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. వాటి ఉద్దేశాలను ప్రచారం చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.