Rakhi holiday demand: రాఖీ పండగకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలకు పబ్లిక్ హాలీడే ప్రకటించాలన్న డిమాండ్ మొదలైంది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
Telangana private school complaints: ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ, సౌకర్యాల లేమి ఇతర సమస్యలు ఏవైనా ఉంటే ఇక నుంచి తల్లిదండ్రులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తమ ఇంట్లో నుంచే నేరుగా విద్యాశాఖకు ఫిర్యాదు చేసే విధంగా ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది.
Telangana Teachers: విదేశీ విద్యా విధానం అధ్యయనంలో భాగంగా వచ్చే నెల సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు అధికారులు జపాన్ వెళ్లనున్నారు. మొత్తం 40 మంది బ్రుందంలో టీచర్లు 29 మంది ఉన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ప్రయాణ సమయంతో కలుపుకుని సెప్టెంబర్ 5 నుంచి 12 వ తేదీ వరకు పర్యటిస్తారు.
KFC Chicken: KFC అనగానే నోట్లో నీళ్లూరుతాయ్.. చికెన్ పీసులను లొట్టలేసుకుంటూ తింటుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు KFC చికెన్ అనగానే.. ఎగబడి మరీ తింటారు. అదే KFCలో కుళ్లిన చికెన్ ఉందని తెలిస్తే చికెన్ లవర్స్ గుండెలు గుబేల్ మనడం ఖాయం.
Telangana government schools: ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఎలా నడుస్తోంది అనే దానిపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యను ఎలా బోధిస్తున్నారు, పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు, పాఠశాలల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అనే దానిపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
Traffic Officer Rain Duty Viral Video: ఓ వ్యక్తి వర్షంలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న ఆఫీసర్కి గిప్ట్ ఇచ్చిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన వరంతా కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వీడియోకి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Government School Students: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ఏపీ సర్కార్ మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రత్యేకంగా సిక్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
Vitamin D: విటమిన్ డి అనేది కేవలం ఎముకల కోసం మాత్రమే కాదు ఇది శరీరంలో ఉండే అనేక వ్యవస్థలను కూడా సమన్వయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే డాక్టర్లు విటమిన్ డి పరీక్ష చేయించి శరీరంలో ఇది ఎంత ఉందో ముందుగా తెలుసుకొని ఆ తర్వాత అందుకు తగినట్లుగా చికిత్స అందిస్తారు.
Jaish Terrorist Plan: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పన్నుతున్న భారీ కుట్రను పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) భగ్నం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Sangareddy Wedding Fraud News: అందంగా ఉందన్న ఉద్దేశంతో ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్న ఓ మెకానిక్కు ఫస్ట్నైట్ రోజే ఊహించని షాక్ తగిలింది. పెళ్లై అత్తింటికి వచ్చిన నవవధువు, తెల్లారేసరికి కట్నం డబ్బులతో సహా పరారైన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.
Electric Vehicles on Subsidy : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చొరవ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా, రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలను అందించడం ద్వారా పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
Murshidabad Train Accident: పశ్చిమ బెంగాల్ లోని ముర్షిబాద్ లోని విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొట్టిన ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
Amarnath Shivling Melted News: జూలై 3న ఘనంగా ప్రారంభమైన శ్రీ అమర్నాథ్ యాత్ర సరికొత్త రికార్డును నెలకొల్పింది. మునుపెన్నడూ లేని విధంగా తొలి ఐదు రోజుల్లో 1.71 లక్షలకు పైగా భక్తులు అమర్నాథ్లోని శివున్ని దర్శించుకున్నారు. అయితే మంచు శివలింగం అదృశ్యమైనా భక్తులు ఎలాంటి నిరాశ చెందకుండా నిరంతరం దర్శనం చేసుకుంటూ పునీతులవుతున్నారు.
Indiramma Houses Telangana: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రెండవ దశ కింద రాష్ట్రవ్యాప్తంగా త్వరలో మరో 250,000 ఇళ్లకు ఆమోదం తెలపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పాల్గొనవలసిందిగా రాష్ట్రంలోని ఉక్కు, సిమెంట్ పరిశ్రమలను కోరింది. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తే మురికివాడలు లేని తెలంగాణ లక్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొంది.
Sach The Subhash Chandra Show: జీ గ్రూప్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ సుభాష్ చంద్ర తన పాపులర్ టాక్ షో.. "సచ్: ది సుభాష్ చంద్ర షో" మూడో సీజన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 28వ తేదీ నుంచి ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు జీ న్యూస్ తో పాటు జీ నెట్వర్క్లోని అన్ని ఛానళ్లలో ప్రసారం కానుంది.
Duvvada Srinivas Arrest: దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో దివ్వెల మాధురి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Breakfast Scheme Telangana: వేసవి సెలవులను ముగించుకొని రేపటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. అయితే మళ్లీ బడి బాట పట్టిన విద్యార్థులకు రేవంత్ సర్కార్ ఓ తీపికబురు చెప్పింది. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పహారాన్ని అందించనున్నట్లు విద్యాశాఖ తెలియజేసింది. రేపటి నుంచి అనగా జూన్ 15 నుంచి అన్నీ పాఠశాల్లో ఉదయాన్నే అల్పాహారాన్ని అందించనున్నారు.
Lakshmi Narayana Yogam 2026: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తుంటాయి. దీని వలన కొన్ని అద్బుత యోగాలు ఏర్పడుతుంటాయి. అలా జూన్ నెలలో శుక్ర, బుధ గ్రహాల కలయికతో అరుదైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. దీని వలన కొన్ని రాశుల వారు కుబేరులు కాబోతున్నట్టు గ్రహ గతులు చెబుతున్నాయి.
Telangana:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఉద్యోగుల కోసం రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగులకు ఆర్థిక ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
CBSE Udaan Scheme: ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీములను ప్రవేశపెడుతున్నాయి. దేశంలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య వివక్ష ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అమ్మాయిల భవిష్యత్తు కోసం స్కీములను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ద్రుష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను తీసుకువస్తుంది. ఈ స్కీముల వల్ల పేద కుటుంబాలకు చెందిన బాలికలకు సాయం అందించవచ్చు. అందులో ఒకటి సీబీఎస్ఈ ఉడాన్ స్కీమ్. ఈ స్కీము అమ్మాయిలకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
NTR Statue In Mythrivanam: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్ పేటలోని మైత్రీవనంలో ఏర్పాటు చేసింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం తాము తమ మాట నిలబెట్టుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Maruti Suzuki WagonR: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ప్రతి ఏడాది కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి లాంచ్ అవుతూనే ఉంటాయి. ఫీచర్లు, ధర, డిజైన్, టెక్నాలజీ పరంగా అన్నీ మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని కార్లు మాత్రం కాలానికి తగ్గట్లుగా మారుతూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. దశాబ్దాల పాటు తమ స్థానాన్ని పదిలపర్చుకుంటున్నాయి.