Uddanam Project: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. విషతుల్యమైన నీటి నుంచి అక్కడి ప్రజలకు విముక్తి లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Green Channel in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి.. తాను చనిపోతూ మరో ఐదుగురికి జీవితాన్ని ఇచ్చింది. ఆమె తల్లిదండ్రులు అవయవ దానానికి అంగీకరించి.. తీవ్ర విషాద సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వివరాలు ఇలా..
కట్టుకున్న భార్యకు ఏ మాత్రం విలువ ఇవ్వని ఈ లోకంలో, భార్య చనిపోతే తనతో పాటే చనువు చాలించిన భర్తలు కూడా ఉన్నారు. భార్య చనిపోవటంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ రాజబాబు తనువు చాలించడం స్థానికంగా కలచివేసింది.
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కాలి నొప్పితో బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో జరిగిన పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా సీఎం కాలికి కట్టు కనిపించింది. ఈ నెల నాలుగో తేదీని వ్యాయామం చేస్తుండగా కాలు బెణికినట్టు తెలుస్తోంది.
Ys Jagan Coments: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అంశంపై కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురముంటానని ఇక్కడి నుంచే పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఆ వివరాలు మీ కోసం..
Man Cheated To Petrol Bunk Staff: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.65కే లీటర్ డీజిల్ కొట్టిస్తానని ట్రాక్టర్ల తీసుకువచ్చి.. ట్యాంక్లు ఫుల్ చేయించి చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ కేటుగాడి కోసం పోలీసులు వెతుకున్నారు.
Nara lokesh: టీడీపీ నేత నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటన ఉద్రిక్తంగా మారింది. పర్యటనకు అనుమతి లేదంటూ పలాస వెళ్తున్న లోకేష్ను శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్లో అడ్డుకున్నారు. దీంతో లోకేష్ రోడ్డుపైనే బైఠాయించారు
CM YS Jagan Mohan Reddy released the third phase Amma Vodi amount at KR Stadium in Srikakulam City today. After the conclusion of the public meeting, CM released the amount through online mode by pressing the digital key on the laptop. Total Rs.6,595 crore amount credited into the bank accounts of 43, 96, 402 mothers of the students across the state and benefitted 80 lakh school and college-going children. Addressing at the public meeting CM YS Jagan Mohan Reddy elaborated that state government will distribute Rs. 12,000/- worth tabs to students entered into class VIII from this academic year
Ammavodi Scheme: అమ్మ ఒడి పథకంలో మరో కోత ఉండనుందా..? ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కుదించిన ప్రభుత్వం..మరో కసరత్తు చేస్తోందా..? ప్రభుత్వం ఏమంటోంది..? అధికార వర్గాలు నుంచి ఏం తెలుస్తోంది.. అమ్మ ఒడి పథకంపై ప్రత్యేక కథనం..
CM Jagan on Opposition: ప్రతిపక్షాలపై సీఎం వైఎస్ జగన్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు సంధించారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
Amma Vodi Scheme in AP: ఈ ఏడాది అమ్మ ఒడి పథకంలో కోత ఉండబోతోందా..? ప్రభుత్వం ఏం చెబుతోంది..? ఈ-కేవైసీ పెండింగ్ ఉంటే అమ్మ ఒడి సొమ్ము జమ కాదా..? అధికారుల వాదన ఎలా ఉంది..? ఈసారి నిర్వహణ వ్యయం ఎలా ఉండబోతోంది..? ఏపీలో అమ్మ ఒడి పథకంపై ప్రత్యేక కథనం.
Minister Karumuri Comments: ఏపీలో మంత్రుల సామాజిక చైతన్య యాత్ర కొనసాగుతోంది. మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందో మంత్రులు స్వయంగా వివరిస్తున్నారు.
The ruling YSR Congress Party leaders have embarked on a 'Bus Yatra' from Thursday, under the slogan 'Samajika Nyaya Bheri - Jayaho Jagananna' from Srikakulam, as a mark of three years of Chief Minister YS Jagan Mohan Reddy’s rule and to highlight the State Government’s initiatives on ‘social justice’
Golden Chariot: అసనీ తుపాను ప్రభావం సంగతెలా ఉన్నా ఆ సముద్రపు ఒడ్డున ఓ వింత చోటుచేసుకుంది. ఎక్కడ్నించి వచ్చిందో..ఎక్కడిదో తెలియదు గానీ ఓ బంగారం రధం కొట్టుకొచ్చింది. ఆ వివరాలివీ...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.