*/
/*-->*/
Yaas Cyclone Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికాస్సేపట్లో వాయుగుండంగా..రేపటికి తుపానుగా మారనుంది. వచ్చే 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపధ్యంలో తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
Cyclone Alert: పశ్చిమ తీరం నుంచి తౌక్టే తుపాను తీరం దాటిందో లేదో బంగాళాఖాతంలో మరో తుపాను సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని..క్రమంగా తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Rains in ap: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మండ వేసవి నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. దక్షిణ బంగాళాఖాతంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో పదిరోజుల పాటు అకాల వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది.
Rains in ap: ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు నడి వేసవిలో వర్షాలు పడే సూచనలు కన్పిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో అకాల వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Burevi cyclone live updates: నివర్ సైక్లోన్ ప్రభావం ముగిసింది. ఇప్పుడు మరో బురేవి తుపాను భయం వెంటాడుతోంది. మరో రెండ్రోజుల్లో తమిళనాడులో తీరం దాటనున్న తుపాను ప్రభావంతో..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
నివర్ సైక్లోన్ ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదు. భారీ వర్షాల ముంపు ఇంకా తొలగనే లేదు. మరో మూడ్రోజులపాటు అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తమిళనాడు (tamil nadu), పుదుచ్చేరి (puducherry) ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నివర్ తుపాను (Nivar Cyclone) తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటిన అనంతరం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా (cyclonic storm) మారిందని వాతావరణ శాఖ గురువారం ఉదయం పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను తీవ్ర రూపం దాలుస్తోంది. అతి తీవ్ర తుపానుగా మారే ప్రమాదముందని తెలుస్తోంది. మరోవైపు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.
నివర్ తుపాను దూసుకొస్తోంది. తమిళనాట తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. అటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నివర్ తుపాను కారణంగా భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం 24 గంటల్లో తుపానుగా బలపడనుందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాల్నించి తప్పించుకునేట్టు కన్పించడం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడిందిప్పుడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy rains in Telangana, AP: హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో పోటెత్తిన వరదల కారణంగా పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో జనం సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు.
ship to Visakhapatnam sea coast | దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని దాటడంతో ఏపీలో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం కారణంగా తెన్నేటి పార్క్ తీరంలో ఓ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr ) అప్రమత్తమయ్యారు. ఎక్కడా ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే మూడ్రోజుల్నించి వర్షాలతో తడిసిముద్దయిన ఏపీకు ..మరో మూడ్రోజులు వర్షాలు తప్పేట్లు లేవు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rains 0 పడవచ్చని తెలుస్తోంది.
గోదావరి ( Godavari ) నదీ పరివాహక ( River catchment area )ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదీ ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. రాజమండ్రి ( Rajahmundry ) ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ విడుదల చేసారు. నదీ ప్రవాహం మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.