Podu Bhoomulu Pattas: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana Weather Updates: సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అనేక చోట్ల మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో రైతులు కొనుగోలు కోసం తీసుకొచ్చిన ఒడ్లు వర్షాల పాలయ్యాయి. వర్షపు నీటికి వరి ధాన్యం తడిసిపోవడం చూసి అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు.
తెలంగాణాలో ఎండలు ఎలా మండుతున్నాయో తెలిసిందే. అయితే దాహం తీరటానికి మందు బాబులు నీళ్లకు బదులుగా బీర్లు తాగుతున్నారట.. వెలువడిన గణాంకాల ప్రకారం ఈ సారి వేసవిలో రికార్డు స్థాయి బీర్లు అమ్ముడయ్యాయని సమాచారం..
MP Soyam Bapu : పెళ్లి వేడుకల్లో సోయం బాపు చిందులు వేశారు. తన కొడుకు పెళ్లి వేడుకల్లో సోయంబాపురావు సందడి చేశారు. వివాహా అనంతరం ఆదివాసి సంప్రదాయ పాటలకు డ్యాన్సులు వేశారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా కనిపించారు.
Telangana Rains : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
భారత దేశ సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలు గౌరవాన్ని ఇస్తాయి. కానీ మన దేశంలో వాళ్లే మన సంప్రదాయాలను పట్టించుకోవట్లేదు. ఇటీవలే జరిగిన ఒక ఘటన నెటిజన్లకు ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ఒక పాడి రైతు కారణంగా ఏకంగా 302 మంది రేబిస్ టీకా వేయించుకోవాల్సి వచ్చింది. కుక్క కరిచిన గేదె పాలు ఊరంతా పోయటంతో విషయం తెలిసిన ప్రజలు ఆసుపత్రికి వెళ్లారు.
దక్షణ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సిటీలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ లో పెరిగే జనాభా కూడా ఎక్కువే.. 140 దేశాలలో కన్నా హైదరాబాద్ లో జనాభా అధికమని ఒక అంతర్జాతీయ సంస్థ పేర్కొంది.
Telangana Rains : తెలంగాణలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరో వైపు వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడురోజుల్లో తేలిక పాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు ఏపీలో వడగాలులు కొనసాగుతున్నాయి.
Good News to Telangana VRAs: కొత్త సెక్రటేరియట్లో మొట్టమొదటిసారిగా జరిగిన కేబినెట్ భేటీలో వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలనీ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్బంగా మాకు ఈ శుభ వార్త చెప్పడం మరింత సంతోషంగా ఉంది అని వీఆర్ఏల సంఘాల జేఏసి ప్రతినిధులు ఆనందం వ్యక్తంచేశారు.
Good News to VRAs: వీఆర్ఏలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తెలంగాణ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వీఆర్ఏల దశాబ్ధాల కల సాకారం కానుంది. విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు.
CM KCR : తెలంగాణ కేటినేట్ సమావేశం నేడు జరగనుంది. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ భేటీ జరుగుతుంది. పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. కొత్త సచివాలయంలో తొలి భేటి అవ్వడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
First Cabinet Meeting In New Secretariat: తెలంగాణ కేబినెట్ సమావేశం గురువారం జరగనుంది. కొత్త సచివాలయంలో తొలిసారి మంత్రిమండలి సమావేశం కానుంది. కేబినెట్ మీటింగ్లో కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.
Summer : భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతోన్నాయి. ఉత్తర తెలంగాణ సూర్యుడి ఎండతో ఠారెత్తిపోతోంది. మూడ్రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి
CM KCR : ఇవాళ, రేపు సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో హీట్ పెంచబోతోన్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగన్నాయి. కొత్త సచివాలయంలో మొదటి సారిగా భేటీ జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటాయా? అనే దానిపై చర్చించుకోనున్నారు.
Khammam : ఖమ్మం నగరంలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. చెరువు బజార్ ఏరియాలో బుర్ఖా వేసుకున్న వ్యక్తి ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. పెద్దలు అక్కడే ఉండటంతో మెల్లిగా జారుకునే ప్రయత్నం చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.