KTR About Revanth Reddy's Comments on Electricity Supply For Farmers: కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రైతులను ఉద్దేశించి హెచ్చరించారు. మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అని వ్యాఖ్యానించడమంటే.. ముమ్మాటికీ అది సన్నకారు రైతులను, చిన్నకారు రైతులను అవమానించడమే అవుతుంది అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ఈ మధ్య చిన్న పిల్లలు కూడా మద్యం సేవించటం ప్రారంభించారు. 9 వ తరగతి చదువుకున్న కొంత మంది పిల్లలు మద్యం తాగి, క్లాస్ లోకి వెళ్ళటమే కాకుండా ఉపాధ్యాయుడిపై మద్యం తాగాడని ఫిర్యాదు ఇచ్చిన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.
Revanth Reddy Counter to KTR: తెలంగాణలో రైతాంగానికి కేవలం 3 గంటల విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా జరుగుతున్న రాజకీయం తెలంగాణలో రాజకీయాన్ని ఎంత వేడెక్కించిందో తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ సర్కారుతో పాటు మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. కన్న కూతురిని చంపేసిన ఘటన వరంగల్ జిల్లా జనగామలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి తన సొంత కూతురే అడ్డుగా ఉందని కూతురుని హాతమార్చిన ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాలు
Telangana Bjp: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్ర పదవి ఊరిస్తోంది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత...మరో కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది.
Telangana Bjp: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్ర పదవి ఊరిస్తోంది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత...మరో కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది.
Telangana Congress: కొల్లాపూర్ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రానుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు...ఖమ్మం జనగర్జనకు ధీటుగా కొల్లాపూర్ సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
జూన్ చివరి వరికి ఎండ వేడితో అల్లాడిపోయిన జనాలకు శుభవార్త లభించింది. జులై మొదలవ్వగానే వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
PM Modi's Warangal Meeting: వరంగల్ గడ్డమీద 30 సంవత్సరాల తరువాత దేశప్రధాని అడుగు పెట్టబోతున్నారు అని బీజేపి నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీని అక్కున చేర్చుకొని అండగా నిలిచిన జిల్లా అని చెబుతూ.. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్న రోజుల్లోనే హన్మకొండ నుండి ఎంపీని ఎన్నుకున్నారని వరంగల్ ప్రజానికానికి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
Etela Rajender is BJP's CM candidate: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఉన్నట్టుండి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారారు. తెలంగాణ బీజేపిలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. బీజేపి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Rain Alert: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
BJP Changes: తెలంగాణ బీజేపీలో మార్పులు తధ్యమనే తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ విషయంపై హైప్ నెలకొన్నా అధిష్టానం మాత్రం పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.
Outer Ring Rail Project in Telangana: ఈనెల 8వ తేదీన వరంగల్ కు రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో బీజేపి నేతలు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
Minister Harish Rao vs Rahul Gandhi: తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతోందని.. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపికి ఏ గతి అయితే పట్టిందో.. రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అంటూ ఖమ్మం జనగర్జన బహిరంగ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
Rahul Gandhi Promises Rs 4000 Old Age Pension: ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన తాను మరోసారి ఇప్పుడు ఇలా తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Election Survey: అటు కేంద్రంలో ఇటు ఏపీ, తెలంగాణల్లో అధికారం ఎవరిదో ఆ సంస్థ సర్వే తేల్చేసింది. ఎన్నికలు జరిగితే కచ్చితంగా ఆ రెండు పార్టీలే విజయం సాధించనున్నాయి. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వెల్లడైన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్లేస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపిక చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై బండి సంజయ్ అనుచరులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
YS Sharmila Slams KCR: అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీది ప్రజల పక్షం కాదు... ప్రజలను దోచుకు తినే దొంగల పక్షం.. ఇంకా చెప్పాలంటే జనాలను పట్టి పీడించే బీఆర్ఎస్ పార్టీది దొంగల పక్షమే అవుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Telangana Congress Party: తెలంగాణాలోని కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అదే జూలై 2 టెన్షన్. అదే రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని పొంగులేటి ప్కటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.