BJP Delhi: తెలంగాణ కమలదళం ఢిల్లీ పెద్దలనే నమ్ముకుందా?.. ఢిల్లీ పెద్దలు కూడా ఇక్కడి నేతలతో పని కాదని అనుకున్నారా? అందుకే పదే పదే రాష్ట్రంలో పర్యటిస్తున్నారా? నెలకోసారి ప్రధాన్ టూర్ అందుకేనా? అని అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.
NEET UG 2023 Updates: వైద్య వృత్తి అత్యంత విలువైంది. అందుకే డాక్టర్ కావాలనేది ప్రతి ఒక్కరి ఆశగా ఉంటుంది. అందరికీ సాధ్యం కాదు కూడా. అంత ఖరీదైంది మరి. జాతీయ స్థాయిలో పోటీ ఎదుర్కోవాలి.
Rain Alert: తెలంగాణ అకాల వర్షాలు అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగర వాసులు బెంబేలెత్తి పోతున్నారు. శుక్రవారం, శనివారాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రవాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana: తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందరరాజన్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాధినేతలనైనా కలవొచ్చు గానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం కలవలేమని స్పష్టం చేశారు. కొన్ని దేశాలైనా దగ్గరకావచ్చేమో గానీ, తెలంగాణలో రాజ్భవన్, ప్రగతి భవన్లు చేరువకావన్నారు.
Telangana: తెలంగాణలో బీఆర్ఎస్ టు బీజేపీ వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కాషాయతీర్ధం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇటీవల ఒక వివాహితపై ఆటో డ్రైవర్లు చేసిన హత్యాచారం చర్చనీయాంశం అయింది. ఈ ఉదంతం వరంగల్ జిల్లాలో జరిగింది. ఆ వివరాలు..
Minister Puvvada : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా ఎన్టీఆర్ను కలిశారు. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఎన్టీఆర్ను ఆహ్వానించేందుకు మంత్రి హైద్రాబాద్కు వచ్చారు.
Telangana Rains : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా పడుతున్నాయి. పంట నష్టపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆందోళన చెందొద్దని కేసీఆర భరోసానిచ్చాడు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా వాతావరణం చల్ల బడటంతో ఊపిరి పీల్చుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇలా మరో రెండు భారీ వర్షాలు ఉండటంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.
Asaduddin Owisi : ప్రతీ విషయంలో పొరుగుదేశం పాకిస్థాన్తో తమను పోల్చి చూడటం తగదని అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ. తమ దేశభక్తిపై అనుమానం అక్కర్లేదని అన్నాడు. తమను అవమానించేలా మీడియాపై వస్తోన్న వార్తలపై ఓవైసీ మండిపడ్డాడు.
KCR : రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో రోజురోజుకూ పరిపాలన దిగజారిపోతోందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్నారు. చైతన్య వంతులున్న మహారాష్ట్రలో పరిస్థితులు బాగాలేదన్నారు. గుణాత్మకమైన అభివృద్దిని తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.