తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రహదారులపై వర్ష నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే స్పందించి వరద నీరు తొలగించారు.
Hyderabad Rains : హైద్రాబాద్లో రాత్రిపూట వర్షం దంచి కొట్టేసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఒక చోట కరెంట్ షాక్తో ఒకరు మృతి చెందారు.
ప్రేమలో మోసపోయిన అబ్బాయిలు తాగి రోడ్లపై నానా రచ్చ చేస్తుంటారు. అమ్మాయిలు కాస్త తక్కవే కానీ.. పంజాగుట్ట స్మశానంలో ఒక అమ్మాయి తన లవర్ మోసం చేసాడు అంటూ చేసిన రచ్చ వార్తల్లో నిలిచింది.
హనంకొండలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ మహిళపై మరో ఇద్దరు డ్రైవర్ లతో కలిసి సదరు ఆటో డ్రైవర్ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ సంఘటన హనుమకొండ సర్కిల్ పరిధిలో జరిగింది.
Rain Alert : తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లను జారీ చేసింది. హైద్రాబాద్ పరిసర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 43 మంది ప్రయాణికులు ఉన్న బస్సు బొగ్గులారీని డీ కొట్టడంతో బస్సు పల్టీలు కొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఆ వివరాలు
Telangana New Secretariat Open today: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న తెలంగాణ కొత్త సచివాలయం ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇలా ఉంది.
KCR About Telangana New Secretariat Building: అనేక త్యాగాలతో, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి కాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా భారత దేశాన విరాజిల్లుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రేపు ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయం గురించి పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు.
Telangana University : తెలంగాణ యూనివర్సిటీ వీసి ప్రెస్ మీట్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రసంగాన్ని మధ్యలోనే విద్యార్థి నేతలు అడ్డుకున్నారు. డౌన్ డౌన్ వీసి, గో బ్యాక్ వీసీ అంటూ నినాదాలు చేశారు. దీంతో విద్యార్థి నేతలను పోలీసులు చెదరగొట్టేశారు.
Gutta Sukhender Reddy : కాంగ్రెస్ పార్టీలో పదవులు లేని నిరుద్యోగులే ర్యాలీ చేసి నానా హంగామా చేస్తున్నారంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భర్తీ చేస్తోన్న ఉద్యోగాలు కాంగ్రెస్కు కనబడటం లేదా? అని నిలదీశాడు.
IMD Warns of Intense Rainfall in Telangana and Telangana Till May 3. హైదరాబాద్ నగరాన్ని మరోసారి వరుణుడు ముంచెత్తాడు. నేటి ఉదయం 5 గంటల నుంచే వర్షం మొదలైంది.
Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గా రెడ్డి ఆ పార్టీ నేతలకు ఓ లేఖను విడుదల చేశారు. పార్టీ కార్యాలయం గతంలా లేదని విమర్శించారు. గాంధీ భవన్లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువయ్యాయ్ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Nalgonda MCA Student Rinesh committed suicide in a private hostel. ఎంసీఏ విద్యార్థి ప్రైవేట్ హాస్టల్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సరూర్నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Telangana records 50 new cases of covid 19. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి కొత్త కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. బుధవారం 50 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి.
ఎప్పుడు లేని విధంగా ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొంత మంది వేడి నుండి ఉపశమనం పొందుతుంటే.. వడగండ్ల వాన వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Revanth Reddy fires on BRS over Govt Jobs in Telangana. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.