Renjarla Rajesh Comments on Saraswathi Matha: మొన్ననే ఒకడు అయ్యప్ప పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే.. నేడు సరస్వతీ మాత ఉనికి గురించి ఇంకొకడు అసభ్యంగా మాట్లాడటం హిందువులపై జరుగుతున్న దాడికి నిదర్శనం అని విశ్వహిందూ పరిషత్ నేతలు మండిపడ్డారు.
Ex MP Ponguleti Srinivasa Reddy react on BRS party change rumors. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందించారు.
Telangana DGP : తెలంగాణ కొత్త డీజేపీ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డీజేపీ మహేందర్ రెడ్డి పదవీ ఈ ఏడాదితో ముగియనుంది. కొత్త డీజీపీపై చర్చలు సాగుతున్నాయి.
MLA Upender Reddy : పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంక్షేమ సంఘం చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
Governor Tamilisai : రాష్ట్ర ప్రజల కోసం యాగం చేయడం గొప్ప విషయమని గవర్నర్ తమిళిసై అన్నారు. మేడ్చల్లోని డబిర్ పురలోని ఇస్కాన్ టెంపుల్లోని మహా సదర్శన నర్సింహ హోమంలో తమిళిసై పాల్గొన్నారు.
MLA purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు నందకుమార్ను ఈడీ ప్రశ్నించనుంది. ఈడీ విచారణ మీద ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు.
భారత రాష్ట్ర సమితి అయితే ఏర్పాటైంది కానీ మిగిలిన రాష్ట్రాల్లో పాగా వేసేది, కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పేది ఎప్పుడనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. దీనికి సమాధానంగానే డిసెంబర్ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ల మీద కవిత కౌంటర్లు వేసింది.
Jagityala Forest Officers : జగిత్యాల జిల్లాలోని ఫారెస్ట్ అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. ఆఫీస్ వేళల్లో పార్టీలు చేసుకుంటున్నారు. కట్టెల మిల్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో మద్యం ఏరులై పారింది.
Revanth Reddy: టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది.
Pilot Rohit Reddy : డ్రగ్స్ కేసులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు రానున్నాడు.
PCC chief Revanth Reddy : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశాడు. డబ్బులిచ్చి పదవిని కొనుక్కున్నాడంటూ ఆరోపించాడు.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మధ్యంతర పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం సీడీలను ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు. పూర్తి వివరాలు ఇలా..
Delhi to Hyderabad flight ticket Charges: ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయ్యాకా హైదరాబాద్ కి తిరిగి వద్దామని అనుకుంటున్న తరుణంలో విమానయాన సంస్థలు వారికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్స్ కి టికెట్ రేట్లు భారీగా పెంచేశాయి. సాధారణంగా ఎప్పుడూ ఉండే టికెట్ ధరల కంటే మూడ్నాలుగు రెట్లకు మించి టికెట్ ధరలు పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.