Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
Tirumala: సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. ఈసందర్భంగా కీలక సూచనలు చేశారు.
Amaravathi: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమరావతి పరిధిలో పనిచేసే ఉద్యోగులకు పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
PM Modi Tour in AP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. వరుసగా ఆ పార్టీ పెద్దలు ఏపీ, తెలంగాణలో పర్యటిస్తున్నారు. తాజాగా మరోసారి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు రానున్నారు.
Ammavodi Scheme: అమ్మ ఒడి పథకంలో మరో కోత ఉండనుందా..? ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కుదించిన ప్రభుత్వం..మరో కసరత్తు చేస్తోందా..? ప్రభుత్వం ఏమంటోంది..? అధికార వర్గాలు నుంచి ఏం తెలుస్తోంది.. అమ్మ ఒడి పథకంపై ప్రత్యేక కథనం..
CM Jagan on Opposition: ప్రతిపక్షాలపై సీఎం వైఎస్ జగన్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు సంధించారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్పై గెలుపొందారు
The temple town of Tirumala in Andhra Pradesh's Tirupati district has been witnessing an unprecedented rush of pilgrims in the last two days, taking them more than 48 hours to offer prayers to Lord Venkateshwara, temple authorities said on Sunday
CM Jagan Tweet: ఏపీలో వైసీపీ హవా కొనసాగుతోంది. ఏ ఎన్నికలు జరిగినా..అధికారపార్టీకే విజయం వరిస్తోంది. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తిరుగులేని మెజార్టీని వైసీపీ సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.