Woman raped in quarantine centre: కరోనావైరస్ సోకడంతో క్వారంటైన్ సెంటర్లో ఉంటూ చికిత్స పొందుతున్న 40 ఏళ్ల మహిళపై అదే క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న కరోనా రోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పల్వెల్లో ( Palvel rape case ) చోటుచేసుకుంది.
Nagpur Lady Constable | వామ్మో.. ఆ మహిళా కానిస్టేబుల్ తెలివి చూస్తే సినిమా సీన్లు కళ్లముందు కదులుతాయి. క్వారంటైన్ కేంద్రానికి ఏకంగా ప్రియుడితో వెళ్లి ఏకాంతంగా గడిపి అడ్డంగా బుక్కయింది. విషయం తెలిసి అధికారులు నాలుక్కరుచుకున్నారు.
India CoronaVirus Cases | దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత తీవ్రమైంది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత మరో స్థాయికి చేరింది. ఏకంగా విదేశాల్లోని కరోనా కేసులు, కరోనా మరణాలను సైతం మహారాష్ట్ర దాటేయడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం వెయ్యి కేసులు, వంద మరణాలతో పరిస్థితి భీకరంగా మారింది.
విప్లవ కవి వరవరరావును ( Varavara Rao ) ఉంచిన మహారాష్ట్రలోని తలోజా సెంట్రల్ జైల్లో ( Taloja central jail ) కరోనావైరస్ తీవ్రంగా వ్యాపించిందని వార్తలు వస్తుండటంతో పాటు ఆ వ్యాధితో ఒకరు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వమే ( Maharashtra govt ) ప్రకటించిన నేపథ్యంలో 80 ఏళ్ళ వృద్దుడైన వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
మహారాష్ట్రలో 'కరోనా వైరస్' విలయ తాండవం చేస్తోంది. కేవలం 14 రోజుల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపైంది. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఉంది.
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తికి ( Coronavirus in Maharashtra ) బ్రేకులు పడటం లేదు. నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) ఆ రాష్ట్రంలోని పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
మహారాష్ట్రలో కరోనావైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబై పరిధిలోనే కరోనా ప్రభావం అధికమవుతుండటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రంగా పరిగణిస్తూ బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిని ( BMC Commissioner Praveen Pardeshi ) ఆ పోస్టు నుంచి తప్పిస్తూ ఆయనపై బదిలీ వేటు వేశారు.
రైలు ప్రమాదంలో వలస కూలీలు మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కు సూచించినట్లు ప్రధాని తెలిపారు.
ఇంటి దారి పట్టిన వలస కూలీలు రైలు ప్రమాదానికి గురై ప్రయాణంతో పాటు ప్రాణాలను వదిలేశారు. శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో విషాదం చోటుచేసుకుంది. Maharashtra Train Accident:
మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో నిత్యం వందలకొద్ది పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో భారత్ లోనే అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, పూణె నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో మూతపడిన మద్యం విక్రయాలు తిరిగి ప్రారంభం కానున్నాయని మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ని గడగడలాడిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సరైన అవగాహన లేకున్నా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలనిస్తూ పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు భారత్లో అల్లకల్లోలం చేస్తోంది. దేశంలో ఓ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,427కు చేరుకుంది.
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
లాక్డౌన్కి వ్యతిరేకంగా మంగళవారం ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ ఎదుట భారీ సంఖ్యలో చేరిన వలస కార్మికులు అక్కడ భారీ ఎత్తున ఆందోళన చేపట్టడం.. వారిని చెదరగొట్టేందుకు ముంబై పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేయడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్కి కారణం ఎవరని ఆరా తీసిన ముంబై పోలీసులు.. ఆందోళనకారులు బాంద్రా రైల్వే స్టేషన్కి వచ్చేలా చేసిన టీవీ జర్నలిస్టు రాహుల్ కులకర్ణిని బుధవారం అరెస్టు చేశారు. ఇందులో రాహుల్ కులకర్ణి చేసిన నేరం ఏంటంటే.. లాక్ డౌన్ ముగుస్తుందని, ముఖ్యంగా అత్యవసర ప్రయాణాలు చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయంటూ రాహుల్ కులకర్ణి ఓ వార్తా కథనాన్ని
కరోనావైరస్ భయంతో మహారాష్ట్ర వణికిపోతోంది. మంగళవారం తెల్లవారే వరకు ఆ ఒక్క రాష్ట్రంలోనే 2,334 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు అప్డేట్స్ ప్రకారం మరో 121 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,455కి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.