తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా వాతావరణం చల్ల బడటంతో ఊపిరి పీల్చుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇలా మరో రెండు భారీ వర్షాలు ఉండటంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.
Heavy Rains Alert: మండు వేసవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగైదు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎప్పుడు లేని విధంగా ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొంత మంది వేడి నుండి ఉపశమనం పొందుతుంటే.. వడగండ్ల వాన వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణలో ఎండలు మండిపోగా.. రాత్రికి రాత్రే వాతావరణంలో మార్పుతో పూర్తిగా చల్లబడింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rain in Hyderabad: హైదరాబాద్లో మరో గంటలో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టుగానే నగరంలో భారీ వర్షం కురుస్తోంది.
ఎండాకాలం ప్రారంభంతో వేడికి తెలుగు రాష్ట్రాలు రెండు ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. సతమతం అయిన ప్రజలకు ఊరటగా వాతావరణం చల్ల బడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాబోయే రోజుల్లో వడగండ్ల వర్షం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది.
IMD Report: నిన్న మొన్నటి వరకి ఎండ వలన ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులు ఉండగా.. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పుతో తెలుగు రాష్ట్రాల్లో చల్లగా మారింది. ఈ జిల్లాలో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
AP Weather, Heatwave Report: మంగళవారం అనకాపల్లి 17, కాకినాడ 2, కృష్ణా1, నంద్యాల2, విశాఖపట్టణం 2, విజయనగరం 2, వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచాయి. బుధవారం, గురువారం ఈ వడగాల్పుల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది.
Summer Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటం భయం కల్గిస్తోంది. రానున్న మూడ్రోజులు వడగాల్పుల తీవ్రత మరింత పెరగవచ్చనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heatwave Report: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
Rains Alert for Telugu States: మండు వేసవిలో మరోసారి అకాల వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మరో రెండ్రోజులు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Telangana Rains Alert: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వానలు కురిసే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానలకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నాలుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వడగండ్ల వానలు కురిశాయి.
Heavy Rains Alert to AP & TS: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రేపటి వరకూ కొనసాగనున్నాయి. రాగల 48 గంటల్లో ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ సూచించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు వడగళ్లు వాన కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఆదివారం, సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. ముఖ్యంగా ఏపీలో కోస్తాంధ్రను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. విజయవాడ, విశాఖపట్నం నగరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్ను అకాల వర్షాలు వీడడం లేదు. మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Heavy Rains Alert to Telugu States: ఏపీలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఐఎండీ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
AP Weather Report: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు, పశువులు కాపారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.